E-Paper
Advertisement
Scrub Typhus: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య!
Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. ఆమె హిస్టరీ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్!
Top 20 News Today: హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు
Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Sri Sathya Sai district: శ్రీసత్య సాయి జిల్లాలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యం
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Top 20 News Today: ఉపాధి హామీ చట్టం రద్దు? కేంద్రం కొత్త చట్టం యోచన.. కోటి సంతకాలతో వైసీపీ పోరు.. 
Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. 2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో […]

Top 20 News Today: ఓటు హక్కుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, క్రికెటర్ దీపికకు పవన్ సాయం
YSRCP: మెడికల్ కాలేజీల కోసం వైసీపీ ప్రజా యుద్ధం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
AP Liquor Scam: లిక్కర్ కేసు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో టెన్షన్
Nara Lokesh: హస్తినకు మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!
Financial Scam: బోర్డు తిప్పేసిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’.. వడ్డీల పేరుతో 30 కోట్లు స్కామ్

Big Stories

×