E-Paper
Advertisement
Weather Update: సంక్రాంతి ముందు తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు హై అలర్ట్..!
Top 20 News Today: ఎస్పీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం
ONGC Gas Leak: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు
Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

1. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం స్పీడప్.. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎలక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఖరారు, పోలింగ్‌ సామగ్రిని సమకూర్చుకోవడం లాంటి అంశాలపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్‌ 195–ఎ ప్రకారం మున్సిపల్‌ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. 2. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు తెలంగాణలో […]

Private Travel Bus: నంద్యాల జిల్లాలో అదుపుతప్పిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 42 మంది!
Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ద్వార దర్శన వేడుకలు, నేటి (జనవరి 8) అర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసివేతతో ముగియనున్నాయి. ముగింపు రోజు కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పది రోజుల కాలంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి […]

Top 20 News Today: పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్‌పై యువకుడు హల్‌చల్
Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్
Heavy Rains: దూసుకొస్తున్న అల్పపీడనం.. మూడు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

1. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు- అది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2. […]

ONGC Gas Leak: మంటల్లో పచ్చని కోనసీమ.. అసలు ఎలా జరిగింది.. పాయింట్ టు పాయింట్
Water dispute: ఏపీ, తెలంగాణ  నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: ఏపీ, తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం బెటరని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇరు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్‌’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే […]

Top 20 News Today: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్య.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
Sankranthi: షాకింగ్.. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి.. పందెం రాయుళ్లకు టెన్షన్..
Top 20 News Today: నీలోఫర్ కేఫ్ వద్ద బన్నీకి చేదు అనుభవం.. అసోం, త్రిపురలో భారీ భూకంపం

Big Stories

Advertisement
×