E-Paper
Advertisement
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో నష్టం!
Nara Lokesh: దీపక్‌రెడ్డిది తొందరపాటా..? ఇరకాటంలో పడ్డ టీడీపీ
Vijayawada: ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
Pinnelli Brothers Arrest: సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్.. పిన్నెల్లి బ్రదర్స్ మళ్లీ అరెస్ట్..
Andhra Pradesh: గోదావరి పుష్కరాలు డేట్ ఫిక్స్.. ఈసారి ఎలా ఉండబోతున్నాయో తెలుసా!
CM Chandrababu: మరోసారి హస్తినకు చంద్రబాబు.. కేంద్రమంత్రులతో సమావేశం.. ఎందుకంటే?
Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2. […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం.. ఏసీబీని ఆదేశించిన హైకోర్టు
Top 20 News Today: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్,  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: ఏపీలో షాకింగ్ ఘటన.. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం, బీసీటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరంతా బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. అయితే సాధారణంగా పాఠశాల నుండి ఇంటికి వెళ్లాల్సిన సమయం దాటినా విద్యార్థులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుండి అదృశ్యమైనట్లు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో […]

Top 20 News Today: అనంతపురంలో యువకుడి దారుణ హత్య, ఇండిగో సంక్షోభంపై స్పందించిన మోదీ
Top 20 News Today: షరతులతో టీవీకే అధినేత విజయ్, తుది దశకు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు
Top 20 News Today: ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం, వీధి కుక్కల కారణంగా మరో ప్రాణం బలి
CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని మాటిచ్చిన విధంగానే.. దానిని అమలు చేసి చూపుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలని.. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. పేదల సేవలో, రైతన్నా మీకోసం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ […]

Godavari River: గోదావరి నది మధ్యలో ఆగిన బోటు.. 80 మంది ప్రయాణికుల భయాందోళన..

Big Stories

×