E-Paper
Advertisement
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స.. అసలేమైంది? డాక్టర్లు ఏం చెప్పారు?
రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం కేవలం ప్రస్తుత సంక్షేమానికే పరిమితం కాకుండా, రాబోయే దశాబ్దాల సుస్థిర ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అటు పెట్టుబడులు, ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వం గట్టి వ్యూహాన్ని సిద్ధం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం సోషల్ […]

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు- మృతులు, ప్రభుత్వం ఏమంటోంది?
మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!
Love Crime: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. తండ్రి కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య!
Vizag Metro: వైజాగ్ మెట్రోకు ఇంకా రాని క్లియరెన్స్.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారిన ప్రాజెక్ట్!
Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!
Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు!

‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు ముఖ్యమంత్రి […]

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

Chandrababu Naidu: అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేక, ప్రతిపక్షం కుట్రలకు తెరలేపుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఫండింగ్‌పై సంచలన ఆరోపణలు ప్రభుత్వ […]

“మాకు రోడ్డు కావాలి సార్..!”  బురద బాటలో బాల్యం.. జంగారెడ్డి గూడెం హాస్టల్ పిల్లల కన్నీటి ఆవేదన
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!
విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?
డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్‌పై చంద్రబాబు మార్క్ స్పీచ్

Big Stories

Advertisement
×