E-Paper
Andhra Pradesh: దారుణం.. ప్రేమ పేరుతో మోసం.. మైనర్ బాలికపై అత్యాచారం..
CM Chandrababu: బాబు సరికొత్త విజనరీ.. ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు..
Top 20 News Today: తిరుపతిలో లిక్విడ్ గంజాయి కలకలం,  విశాఖ VMRDA కార్యాలయంలో మంత్రి సమీక్ష
Top 20 News Today: సీపీ సజ్జనార్ ఫేక్ ఖాతాలతో డబ్బు మోసం, తప్పిన రైలు ప్రమాదం
Top 20 News Today: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు సీఐడీ ముందుకు హీరో రానా
Andhra Pradesh: విశాఖలో రెండో రోజు.. CII పార్టనర్ షిప్  సమ్మిట్..
Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

1. విశాఖ వేదికగా రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్.. విశాఖలో రెండో రోజు సీఐఐ సదస్సు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్‌తో పాటు.. సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ నెలకొంది. కంకరబోడ్‌లోని స్కూల్లో […]

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

1. తెలంగాణలో చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలను చ‌లి వ‌ణికిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 2. ఫస్ట్ డే భారీ ఎత్తున MOUలు కుదుర్చుకున్న ప్రభుత్వం విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్ […]

Andhra Pradesh: లులూ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఎంవోయూ.. విశాఖలో మాల్, రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రం
Top 20 News Today: టీచర్ అసభ్యకర ప్రవర్తన.. ధర్నాకు దిగిన తల్లిదండ్రులు, మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 54 మంది!,
Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

1. ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో.. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. 2. వెంకన్న సేవలో ప్రముఖ మంత్రులు తిరుముల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేకం సేవలో […]

Top 20 News Today: ఒకే స్కూటీపై నలుగురు.. పైగా నిల్చొని ప్రయాణించిన బాలుడు, పెళ్లికి అంగీకరించలేదని వ్యక్తి ఆత్మహత్య
Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Vizag Summit: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో భాగంగా, తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో ప్రత్యేకంగా భేటీ అయింది. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వారికి స్పష్టం చేశారు. […]

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

1. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు రావాలి- సీఎం రేవంత్ ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. 2. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల […]

Andhra Pradesh: దారుణం.. సీనియర్ల భూతానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్మ
×