E-Paper
Advertisement
Andhra Pradesh:  గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్.. ముంబై ఏటీఎస్ దాడులు
Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

1. వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డు- అంబటి ఫైర్.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి మంత్రులు ములుగు […]

CM Chandrababu: ఏపీలో చరిత్రాత్మక ఘట్టం.. ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..
Top 20 News Today: బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు, మహిళపై టీచర్ దాడి
Winter Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Top 20 News Today: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు
Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు
Andhra Pradesh: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి
Kadapa: చనిపోయిందా? చంపేశారా?  కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: కడపలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ లో అనారోగ్యంగా ఉండటంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు. కడప జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న […]

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Progress Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే.. కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం చంద్రబాబు. పౌరులకు సుపరిపాలన అందించేందుకు విజన్ డాక్యుమెంట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరుని.. విజన్ యూనిట్స్‌గా మారుస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ.. సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని.. అందుకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు
Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Telugu Student Dies in USA: అమెరికాలో ఏపీకి చెందిన యువతి మృతి చెందింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎం యూనివర్సిటీలో ఎంఎస్‌ కంప్యూటర్‌ పూర్తి చేసింది. ఉద్యోగ అన్వేషనలో ఉన్న రాజ్యలక్ష్మి.. కొన్ని రోజుల నుంచి అస్వస్థతకు గురైంది. గురువాం రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. యువతి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, స్నేహితులు. పూర్తి సమాచారం.. అమెరికాలో […]

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులతో ముందుకు దూసుకెళ్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు మంత్రి నారా లోకేష్‌తో సహా తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తోందని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం శుభపరిణామమని తెలిపారు ముఖ్యంగా.. క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అనుకున్న సమయానికి అమరావతికి తీసుకొచ్చేలా ప్రభుత్వం […]

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×