E-Paper
Advertisement
Anantapur Crime: అనంతపురం జిల్లాలో దారుణం.. నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

Anantapur Crime: అనంతపురం జిల్లాలో దారుణం.. నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

Anantapur Crime: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కేఎస్ఆర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చదవట్లేదనే ఒత్తిడిని తట్టుకోలేక నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న నలుగురు విద్యార్థినులు సరిగ్గా చదవడంలేదని హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు హేయిర్ డై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలియగానే కళాశాల సిబ్బంది విద్యార్థినులను వెంటనే స్థానిక […]

Fake Cement: ఇల్లు కట్టుకునేవారు జాగ్రత్త.. మార్కెట్లో నకిలీ సిమెంట్ కలకలం.. బ్రాండెడ్ సంచుల్లో విక్రయాలు
Nara Lokesh US Tour: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా.. అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీ బిజీ
Unduru Youth Dileep: ఇస్రో శాస్త్రవేత్తగా ఉండూరు యువకుడి ఎంపిక
AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్

AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్

AP News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడి కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో, ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని కృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా […]

10th Class Exams: టెన్త్ పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్థుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు

10th Class Exams: టెన్త్ పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్థుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు

10th Class Exams: పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకుని.. ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో కూడా ఇదే విధానాన్ని తప్పనిసరిగా అనుసరించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బోధన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో.. […]

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు

Pithapuram Caste Discrimination: కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పు వచ్చింది. సైన్స్, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతోంది. అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం.. ఇలా సమాజం ఎంతో మందుకు వెళ్తుంటూ.. ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్న ఒక షాకింగ్‌ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం […]

Gudur: గూడూరులో పొలిటికల్ రచ్చ..
Nellore CPM Leader Murder: గంజాయి విక్రయాలకు అడ్డుపడుతున్నాడని.. నెల్లూరులో సీపీఎం నేత దారుణ హత్య
Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏ వ్యవహారంలో ట్విస్ట్..  మినిస్టర్ కుమారుడిపై నో FIR
Minister Sandhyarani: మహిళతో మంత్రి కొడుకు అసభ్యకర చాటింగ్.. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారంటూ…?
CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమని సీఎం అన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ […]

Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త
Ragging Incident: రెచ్చిపోయిన సీనియర్స్.. 30 మంది జూనియర్లపై.. సిద్ధార్థ కాలేజీలో ర్యాగింగ్

Ragging Incident: రెచ్చిపోయిన సీనియర్స్.. 30 మంది జూనియర్లపై.. సిద్ధార్థ కాలేజీలో ర్యాగింగ్

Ragging Incident: విజయవాడలో ర్యాగింగ్ పేరిట వేధింపులు కలకలం రేపుతున్నాయి. స్థానిక సిద్ధార్థ కాలేజీలో సీనియర్లు రెచ్చిపోయారు. 30మందికి పైగా జూనియర్లను వేధించినట్లు సమాచారం. కాళ్లు పట్టాలని.. తమ దుస్తులు ఉతకాలని.. తిన్న ప్లేట్లు కడగాలంటూ ప్రతిరోజు సీనియర్లు వేధిస్తున్నట్లు జూనియర్లు వాపోతున్నారు. అంతేకాదు మెస్ నుంచి భోజనం తేవాలంటూ ఆర్డర్స్ చేస్తున్నట్లు జూనియర్లు చెబుతున్నారు. ఇక మాటవినని వారిని హాస్టల్ గదిలో నిర్బందించినట్లు తెలుస్తుంది. అయితే కంప్లయింట్ చేస్తే యాక్షన్ ఇంకోలా ఉంటుందని జూనియర్లను.. సీనియర్లు […]

AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Big Stories

Advertisement
×