E-Paper
Advertisement
ఇండియన్ బుల్లెట్ రైలు లాంచ్ డేట్ ఫిక్స్.. స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
అసలేం జరుగుతోంది? వారం తిరక్కుండానే Metaకు కేంద్రం రెండోసారి గట్టి వార్నింగ్!
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రెడీ, 5 ఏళ్లలో 200 ఇంటర్‌ సిటీ రైళ్ల తయారీ!
16 వందే భారత్, 22 అమృత్ భారత్ రైళ్లు.. ఆంధ్రాకు కేంద్రం కళ్లుచెదిరే కనెక్టివిటీ ప్లాన్!
కాజీపేటలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సుమారు రూ. 54,926 కోట్ల విలువైన నాలుగు ప్రధాన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ […]

Central Cabinet: రూ. 8.7 లక్షల కోట్లతో ఇంటింటికీ తాగునీరు.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
Ashwini Vaishnaw: కంటెంట్ మీది.. లాభాలు వారివా? గ్లోబల్ టెక్ కంపెనీలకు అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Ashwini Vaishnaw: కంటెంట్ మీది.. లాభాలు వారివా? గ్లోబల్ టెక్ కంపెనీలకు అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Ashwini Vaishnaw: డిజిటల్ మీడియా రంగంలో న్యూస్ పబ్లిషర్లు.. కంటెంట్ క్రియేటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) కాంక్లేవ్‌లో కేంద్ర ఐటీ.. సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రసంగిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వార్తా సంస్థలు.. సృజనాత్మక కంటెంట్ అందించే వారికి డిజిటల్ మాధ్యమాలు ఇచ్చే రెవెన్యూ వాటా పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పబ్లిషర్ల […]

Union Cabinet Decisions: కేరళ ఇకపై ‘కేరళమ్’: రాష్ట్రం పేరు మార్పునకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
Social Media Age Limit: ఆస్ట్రేలియా బాటలో భారత్? సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త ప్లాన్!
Ashwini Vaishnaw: హైదరాబాద్ టు బెంగళూరు.. కేవలం 2 గంటలే.. తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కానుకలు..
Pawan Kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా?.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా?.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖను కోరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం పిఠాపురానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం ‘అమృత్’ పథకం కింద ఈ […]

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్‌ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు. ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా ప్రస్తావించారు. […]

Indian Railways: లోకో మోటివ్ మీద ఏఐ కెమెరాలు, వన్యప్రాణులు చనిపోకుండా రైల్వే కీలక నిర్ణయం!
Vande Bharat Sleeper Trains: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!

Big Stories

Advertisement
×