BigTV English
Advertisement
Sam Pitroda: ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా.. తూర్పు వాళ్లు చైనీయుల్లా కనిపిస్తారు’.. శామ్ పిట్రోడా
PM Modi: స్వప్రయోజనాల కోసమే ఆ రెండు పార్టీల పాకులాట:  పీఎం మోదీ
Karnataka Politics: కర్ణాటక బీజేపీ కంచుకోటపై కాంగ్రెస్ ఫోకస్.. ఎందుకంటే..?
CM Revanth Reddy in Siddipet: సిద్దిపేటలో దొరల పాలన అంతం చేయాలి: రేవంత్ రెడ్డి పిలుపు!
PM Modi : బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను కాపాడతాం: పీఎం మోదీ
CM Revanth Reddy: రిజర్వేషన్ల రద్దే.. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం: సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ
PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ..ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై రాహుల్ మాట్లాడటం లేదని ఆరోపించారు. గతంలో రాజులు, మహరాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ […]

CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై BJP సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
YS Sharmila: ‘ఆ ఒక్క మాటివ్వండి అన్నా’.. జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
BJP: కేవలం వాటి కోసమే రూ.100 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ..!
CM Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy speech today(Telangana politics): రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆరెస్సెస్ విధానాలను అమలు చేస్తూ.. కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుందని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాజేంద్రనగర్‌లో వచ్చిన జనసందోహాన్ని చూస్తోంటే చేవెళ్ల గడ్డపై […]

Congress: పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. గ్రాడ్యుయేట్ బైపోల్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..
PM MODI: ఓబీసీ కోటాను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది: పీఎం మోదీ

PM MODI: ఓబీసీ కోటాను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది: పీఎం మోదీ

Lok sabha Elections 2024: ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ ల‌క్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెతుల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగానే అక్కడ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంలో కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో మొదట మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ ప్ర‌వేశ‌పెట్టారని మోదీ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ త‌న ప్ర‌య‌త్నంలో […]

Big Stories

×