E-Paper
Advertisement
KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

KTR: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలు కలిసి భవిష్యత్ తరాలకు మూసీ నదిని లేకుండా చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి, మూసీ జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసి, అడవులను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా, నేవీ రాడార్ స్టేషన్ పేరిట 2,000 ఎకరాలకు పైగా అడవులను తొలగించి, […]

రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

Musi Rejuvenation: స్వేచ్ఛ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా బీజేపీ నాయకుడు రామచందర్ రావు కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై విమర్శలు తగవు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ […]

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR:  స్వేచ్ఛ, బ్యూరో:  మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను […]

TG CM Progress Report: వెల్‌కమ్ నెట్‌ఫ్లిక్స్.. హైదరాబాద్‌లో అతిపెద్ద ఐలైన్ స్టూడియో షురూ!
KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!
Harish Rao: మూసీ పునరుజ్జీవనం కాదు.. అది సీఎం రేవంత్ రెడ్డి ‘లూటిఫికేషన్’: హరీశ్ రావు

Harish Rao: మూసీ పునరుజ్జీవనం కాదు.. అది సీఎం రేవంత్ రెడ్డి ‘లూటిఫికేషన్’: హరీశ్ రావు

మూసీ పునరుజ్జీవనం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పొట్ట కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే 4వేల కోట్లతో 32 ఎస్టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మురుగునీటిని శుద్ధి చేయకుండా.. గోదావరి జలాలను తీసుకురాకుండా కేవలం […]

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు
Musi Floods: MGBS నుంచి బ‌స్సుల రాక‌పోక‌లు నిలిపివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?

Musi Floods: MGBS నుంచి బ‌స్సుల రాక‌పోక‌లు నిలిపివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?

Musi Floods: మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్‌లోకి నీరు చేరింది. బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, డిఆర్ఎఫ్, పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.ప్లాట్ ఫామ్ మీద ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంజీబీఎస్‌లో పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకి తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మహాత్మా […]

Musi River: మూసీ వరదలో చిక్కుకున్న యువకుడు.. రెస్క్యూ టీమ్ వచ్చే లోపే..
Hydra: హైడ్రా కొత్త రూటు.. మూసి వరదలపై ఫోకస్..
Musi River: మూసీ ప్రక్షాళణ.. కేంద్రానికి ఇష్టం లేదా..?
Musi Rejuvenation Plan: మూసీ పునరజ్జీవానికి లైన్ క్లియర్.. హైకోర్టు తీర్పుతో విపక్షాలు షాక్, తర్వాత జరిగేది ఇదే
CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి
Narayana on Jagan : జగన్ ఆస్తులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యాలు.. ఏమన్నారంటే.?

Big Stories

Advertisement
×