BigTV English
Advertisement
CM Revanth Reddy: మోడీ సర్కారుపై పోరు.. సౌత్ స్టేట్స్‌కు సీఎం పిలుపు

CM Revanth Reddy: మోడీ సర్కారుపై పోరు.. సౌత్ స్టేట్స్‌కు సీఎం పిలుపు

CM Revanth Reddy: దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత పరపతి పెరుగుతున్నప్పటికీ.. స్వదేశంలోనే వివక్ష రాజ్యమేలుతోంది. ‘సొమ్మొకడిది సోకకడిది’ అన్నట్లు.. దక్షిణాది రాష్ట్రాల నుండి అధికంగా లాభాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వం.. కేటాయింపుల్లో మాత్రం ఈ రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తోంది. అంతేకాదు, దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో త్యాగం చేసిన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు జనాభా క్షీణిస్తోంది. ఇది, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ దక్షిణాదికి నష్టం తెచ్చేలా ఉంది. ఇక, ‘వన్ […]

Delhi CM Swearing In : ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం త్వరలోనే.. ప్రధాని మోదీదే ఆలస్యం
Modi Comments : దిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి – అన్నా హజారేకు ఇన్నాళ్లకు ఊరట : మోదీ

Modi Comments : దిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి – అన్నా హజారేకు ఇన్నాళ్లకు ఊరట : మోదీ

Modi Comments : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోవడంతో అవినీతి వ్యతిరేకి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు పెద్ద ఊరట కలిగించి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీ పీఠాన్ని అందుకున్న బీజేపీ.. గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. దిల్లీలో బంపర్ మెజార్టీని అందుకున్న సందర్భంగా.. దిల్లీలోని కేంద్ర బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్టీ గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. కేజ్రీవాల్ […]

Maha Kumbh Mela 2025: నేడు కుంభమేళాకు ప్రధాని.. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం.
PM Modi: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. లోక్ సభలో మోడీ కీలక ప్రకటన.. ఇకపై..
Modi relefs in Budget : మహిళలు, మధ్య తరగతి వర్గాలకు లక్ష్మీ కటాక్షం – హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ..
Budget Session President Murmu : బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు

Budget Session President Murmu : బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు

Budget Session President Murmu | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. తన ప్రసంగం ప్రారంభంలో, ప్రయాగ్రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి అర్పించారు. “మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభిస్తున్నాం. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం” […]

Kejriwal Yamuna Court Notice: యమునా నది వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై మండిపడిన ప్రధాని మోదీ
AP Etikoppaka Dolls: ఏటికొప్పాక శకటానికి ఢిల్లీ ఫిదా.. ఏ స్థానంలో నిలిచిందంటే?
Trump – Modi : ట్రంప్ గెలిచిన మూడు నెలల తర్వాత పలకరించిన మోదీ.. వీరి మధ్య ఎలాంటి బంధముంది..
Delhi Elections BJP Campaign: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ జోరు.. ఓటర్ల మెప్పు కోసం కార్యకర్తలు, అగ్రనేతలందరూ రంగంలోకి

Delhi Elections BJP Campaign: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ జోరు.. ఓటర్ల మెప్పు కోసం కార్యకర్తలు, అగ్రనేతలందరూ రంగంలోకి

Delhi Elections BJP Campaign| ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మూడోసారి కూడా గద్దెనెక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, 26 ఏళ్ల తరువాత మరోసారి ఢిల్లీని దక్కించుకునేందుకు బిజేపీ (BJP) భారీ వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కమలదళం అమలు చేస్తున్న వ్యూహాలు విశేషంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక క్లస్టర్‌లు ప్రతి నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి, మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు నివసించే ప్రాంతాల్లో  బిజేపీ నేతలు […]

Indian Railways: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

Indian Railways: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

భారతీయ రైల్వే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గూడ్స్ కమ్ ప్యాసింజర్  డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఈ వినూత్న ఆలోచనకు రీసెంట్ గా ప్రధాని మోడీ ఆమోదం తెలపడంతో.. కార్యరూపం దాల్చనున్నాయి. సరికొత్తగా డబుల్ డెక్కర్ రైళ్లు.. ఇప్పటి వరకు భారతీయ రైల్వే సంస్థ డబుల్ డెక్కర్ రైళ్లను నడిపింది. వీటిలో కేవలం ప్రయాణీకులు వెళ్లేవారు. ఇకపై రూపొందే రైళ్లు డబుల్ డెక్కర్ రైళ్లు ఒకేసారి […]

Bihar Girl PM Modi: బీహార్‌ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే అరుదైన అవకాశం!.. ఎలా దక్కిందంటే?
Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ కార్మికులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం
8th Pay Commission: ఆ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సై!

Big Stories

×