E-Paper
Advertisement
KTR : కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సో సారీ అన్న గులాబీ కేడర్!
Cm revanth : తెలంగాణకు పాకిన కల్తీ నెయ్యి అంశం.. ఇచ్చి పడేసిన సీఎం!
BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?
BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!
YSRCP : వైసీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు?
BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. నేటితో ప్రచారపర్వానికి తెర పడనుంది.సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. అనంతరం ఒక రోజు తర్వాత ఎల్లుండి అనగా 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వతంత్రులు, మూడు పార్టీలకు చెందిన రెబల్స్ సైతం తామేంటో అధిష్టానాలకు […]

Phone tapping : ఎఫ్ఎస్ఎల్ విషాదం.. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు భద్రమేనా?
Municipal polls : ఏరులై పారుతున్న మద్యం.. బీరు బిర్యానీ, డబ్బులు!
ys jagan : ఏపీ ప్రజలు జగన్ మాయలో పడ్డారా?
BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైతే అధికార పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నచోట అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందా? లేదా? అని ముందుగానే నివేదికలు తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అక్కడ […]

BRS : గులాబీ పార్టీలో కట్టప్పలు!
Congress : అది మాత్రం జరగద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం అల్టిమేటం!
BRS : గులాబీలో టికెట్ల అమ్మకం గోల.. !
Kavitha : పద్ధతి మార్చుకోకపోతే కష్టమే అంటున్న కవిత!
TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

ఏపీ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు, అసభ్యకర మాటలు, కుట్రలుకుతంత్రాలకు అధికార పార్టీ నేతలు సహనం కోల్పోతున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం శాంతంగా ఉన్నామని, ఇప్పుడు కూడా అలాగే ఉంటే వైసీపీ నేతల ఆగడాలు పేట్రేగిపోతాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రతిసారి చేతులు కట్టుకుని కూర్చోవడం వలన వైసీపీ గూండాల చేష్టలు మితిమీరుతున్నాయని.. ఈసారి ఎలాగైనా వారికి బుద్ది చెప్పాల్సిందేనని […]

Big Stories

×