E-Paper
Advertisement
కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కాళేశ్వ‌రంపై ర‌గులుతున్న రాజ‌కీయ వేడి.. బీఆరెస్ క‌న్నా కాంగ్రెస్ స‌ర్కాకే ఎక్కువ న‌ష్టాన్ని తెచ్చిపెడుతోంది. ప‌దే ప‌దే సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పినా.. ఈ అంశాన్ని రైతుల వ‌ద్ద త‌మ‌కు అనుకూలంగా మలుచుకునే ప్ర‌య‌త్నంలో బీఆరెస్ స‌క్సెస‌వుతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టే ప్ర‌ధానం.. దాని ఆదేశాల మేర‌కే న‌డుస్తామ‌ని రేవంత్ క్లారిటీగా చెప్పినా.. మేడిగ‌డ్డే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప‌నికిరాన‌వి తేల్చి చెప్పినా.. ఈ వివాదాన్ని ముగించ‌డం లేదు బీఆరెస్‌. దీన్ని ఏదో విధంగా […]

తెలంగాణలో మొదలైన ఇందిరమ్మ వర్సెస్ డబుల్ బెడ్ రూం ఇండ్ల యుద్ధం..!
ఇందిర‌మ్మ ఇండ్ల ఛాలెంజ్‌..! స్వీక‌రించి స్వీక‌రించన‌ట్టు..! ఔన‌న్న‌ట్టా.. కాద‌న్న‌ట్టా..?? ఎట్టెట్టా..!!
నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి […]

ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఉన్నాతాధికారులతో మంత్రి పొంగులేటి […]

Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: తెలంగాణకు ఇంధనాన్ని అందించకుండా కేంద్రం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైతే కేంద్రంతో కొట్లాడతామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. రాష్ట్ర కోటా సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మరోవైపు ప్రజల సమస్యలను […]

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే నర్సంపేట, నల్గొండ ప్రాంతాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపం ప్రకటించారు. కార్మికులు ఎవరూ కూడా క్షణిక ఆవేశానికి లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను […]

బీఆర్ఎస్ నాయకులకు మంత్రి పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్..?
Ponguleti Srinivas Reddy: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నేతలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నేతలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: స్వేచ్ఛ, బ్యూరో:  నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం కేటీఆర్ మాట్లాడుతూ తమపార్టీ టికెట్ పై గెలిచిన వ్యక్తి.. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ స్పీకర్ బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. జ్యూడిషియల్ కోర్టుకు పోతాం.. తీర్పు ఇస్తే పైకోర్టుకు వెళ్తాం.. జడ్జిమెంట్ చదవకముందే […]

Indiramma Houses: రాష్ట్రంలో లక్ష ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు.. డేట్ ఫిక్స్..!

Indiramma Houses: రాష్ట్రంలో లక్ష ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు.. డేట్ ఫిక్స్..!

Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివ‌రకు 3.60 ల‌క్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయ‌గా ఇందులో ల‌క్ష ఇండ్లకు ఈనెల 31వ తేదీలోగా గృహ‌ప్రవేశాలు జ‌రుగనున్నాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలను అధికారికంగా తెలియజేస్తామని వెల్లడించారు. ఇండ్లు మంజూరు చేసిన త‌ర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయని, అలాంటి కుటుంబాలకు అత్యంత‌ ప్రాధాన్యత ఇచ్చి ఇండ్ల నిర్మాణంలో చేర్చాలని మంత్రి ఆదేశించారు. రెండో ద‌శ ఇందిర‌మ్మ […]

Ponguleti Srinivas Reddy: కొత్త కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి.. కీలక సూచనలు జారీ

Ponguleti Srinivas Reddy: కొత్త కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి.. కీలక సూచనలు జారీ

Ponguleti Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ […]

Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ , ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే […]

Dharani Portal: ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం.. కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు.. మంత్రి పొంగులేటి

Dharani Portal: ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం.. కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు.. మంత్రి పొంగులేటి

Dharani Portal: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల ర‌క్షణ‌కు నిర్మించ‌వ‌ల‌సిన వ్యవ‌స్ధని ఆనాటి ప్రభుత్వంలోని కొంత‌మంది ప్రముఖులు త‌మ స్వార్ధ ప్రయోజ‌నాల కోసం వాడుకున్నార‌ని మండిప‌డ్డారు. ధ‌ర‌ణి పోర్టల్ లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను కొల్లగొట్టిన సంఘ‌ట‌న‌పై ఉన్నత స్ధాయి క‌మిటీతో విచార‌ణ జ‌రిపించ‌గా దిగ్బ్రాంతి క‌ర‌మైన అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి […]

Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి  సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ, మహాశివరాత్రి పర్వదినం వేళ ముక్కంటి చెంత భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, (Ponguleti Srinivas Reddy)మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి  ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించారు. పసిప్రాయంలోనే భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పర్యటనలో […]

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో […]

Big Stories

Advertisement
×