E-Paper
Advertisement
క‌రువు కోర‌లకు దొర‌క‌కుండా! ఆచితూచి నాట్లు.. వాన‌కాలం సీజ‌న్‌కు నెల రోజుల క్రాప్‌ హాలిడే..!
చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

Revanth Reddy: కన్నవారి కడుపుకోత, ఆ పసివాడి నిస్సహాయత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదిలించాయి. అరుదైన జన్యు వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి జీవితంలో తెలంగాణ సీఎం ఆశాదీపం వెలిగించారు. కోట్లాది రూపాయల ఖర్చయ్యే వైద్యానికి మేమున్నామంటూ భరోసానిచ్చి, మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన చిన్నారి ఆర్యాన్ష్ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు సంబంధిత […]

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు
ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షాకింగ్ ఆరోపణలు!
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. గ్రామానికి ముగ్గురు, ఏకంగా 30 వేల మందికి అవకాశం

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. గ్రామానికి ముగ్గురు, ఏకంగా 30 వేల మందికి అవకాశం

Telangana: వాలంటీర్ల వ్యవస్థ అనగానే ముందుగా వైసీపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే గడిచిన ఐదేళ్లు వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించారు. పార్టీ-కార్యకర్తలకు సంబంధాలు తెగిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ రానుంది. భూసారాన్ని కాపాడేందుకు భూసార ఆరోగ్య వాలంటీర్లును నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 […]

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు..  బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: పాఠశాల, కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కి ఆరు రకాల టిఫిన్లు అందించాలని డిసైడ్ అయ్యింది. ఈ పథకాన్ని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల వరకు ఇదొక శుభవార్త. తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో ప్రకటించినట్టుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ […]

Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం  కీలక నిర్ణయం
Reflective Tape: కమర్షియల్ వాహనదారులకు అలర్ట్, ఇకపై ఆ టేప్ ఉండాల్సిందేనట!
Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ

Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ

Telangana Govt: ఎట్టకేలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ని మూడుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-సీఎంసీ, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎంఎంసీగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసింది. వెంటనే మూడు […]

Supreme Court On TG DGP: తెలంగాణ  డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. కొత్త దంపతులకు శుభవార్త, ఏకంగా రెండు లక్షల వరకు
Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్  చేసినట్టుగా ప్రకటించారు సీజేఐ. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో వాదనలు సోమవారం సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన అనేక తీర్పులను ఏపీ […]

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం,   5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం, 5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: హైదరాబాద్ సిటీ మహా నగరంగా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద సిటీగా మారింది. 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది.  ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా మారిపోయింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో సిటీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇకపై హైదరాబాద్ మహా‌నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న […]

Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటన

Big Stories

Advertisement
×