E-Paper
Advertisement
Uttam Kumar Reddy: ఈ జీవో ఎక్కడిది..? కృష్ణా నదీ జలాల వివాదంలో.. BRS బాగోతాన్ని బయటపెట్టిన ఉత్తమ్
Jagga Reddy: ప్రజల కోసం పని చేయండి మోదీ , అమిత్ షాలపై జగ్గారెడ్డి ఫైర్
Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్​ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రక పాత్రను గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలకుల విధానాలు […]

Ponnam Prabhakar: దేశాభివృద్ధిలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించింది: పొన్నం
Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంతో పాటు, సామాజిక మార్పులకు, అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. “1885 డిసెంబర్ 28న ముంబైలో కేవలం 26 మందితో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్య్రం సాధించే […]

Ponnam Prabhakar: ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేలా.. సర్పంచ్‌లు ప్రజలకు అండగా నిలవాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేలా.. సర్పంచ్‌లు ప్రజలకు అండగా నిలవాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచ్‌లకు.. డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలపడేందుకు ఈ సర్పంచ్‌ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే […]

Telangana Politics: మహబూబాబాద్‌లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం

Telangana Politics: మహబూబాబాద్‌లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం

Telangana Politics: మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా నిర్వహిస్తున్న ‘సర్పంచుల ఆత్మీయ అభినందన’ సభలతో జిల్లా కేంద్రం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తమ మద్దతుదారులను గౌరవించుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని చాటుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఈ వేదికలను సిద్ధం చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో గులాబీ శ్రేణుల్లో […]

Patancheru: మౌనవ్రతం పాటిస్తున్న గూడెం.. కారణం అదేనా!
Telangana Politics: పదేళ్లు పాలించింది మర్చిపోయారా? కేసీఆర్‌కు మతిమరుపు వచ్చిందన్న డీకే అరుణ..

Telangana Politics: పదేళ్లు పాలించింది మర్చిపోయారా? కేసీఆర్‌కు మతిమరుపు వచ్చిందన్న డీకే అరుణ..

Telangana Politics: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరును విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కుంభకర్ణుడు నిద్ర తర్వాత మేల్కున్నట్లు, కేసీఆర్ రెండేళ్ల విశ్రాంతి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలించిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లు కనిపిస్తోందని ఆమె విమర్శించారు. గడిచిన […]

KCR: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు.. అందుకేనా..
Jupally Krishna Rao: దద్దమ్మ పాలన.. లెఫ్ట్ అండ్ రైట్.. ఇచ్చిపడేసిన జూపల్లి
Ponnam Prabhakar: తోలు తీస్తావా? పాక్ అనుకున్నావా! కేసీఆర్‌కు పొన్నం సాలిడ్ వార్నింగ్

Ponnam Prabhakar: తోలు తీస్తావా? పాక్ అనుకున్నావా! కేసీఆర్‌కు పొన్నం సాలిడ్ వార్నింగ్

Ponnam Prabhakar: గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని స్పష్టం చేస్తూ, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి తెలిపారు. మేము ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షంగా మాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని ఎన్నోసార్లు […]

Mahesh Kumar Goud: కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? మహేష్ కుమార్ ఆగ్రహం
Kalvakuntla Kavitha: ప్రజా సమస్యల కోసమే జాగృతి జనం బాట: కవిత
Chamala Kiran Kumar Reddy: రేవంత్‌తో ఫుట్‌బాల్‌ ​ఆడతావా.. కేటీఆర్‌పై చామల సెటైర్లు

Big Stories

Advertisement
×