E-Paper
Advertisement
Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Panchayat Elections 2025: అక్కడ పోలింగ్ బహిష్కరణ.. ఆ జీవో ఇస్తేనే ఓటేస్తామన్న గ్రామస్తులు!
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Sarpanch Elections: తెలంగాణ పల్లెపోరులో చివరి అంకం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
Narendra Modi: మోడీ క్లాస్.. బీజేపీకి దిక్కెవరు?
Telangana: మంత్రి వర్గంలో మార్పులు.. బిగ్ టీవీ చెప్పిందే జరగనుందా?
Acb Raids In Ou: ఓయూలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన డీఈ శ్రీనివాస్
Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Harishrao : డేంజర్‌లో కేసీఆర్.. ఆయన మరో కట్టప్ప!
Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

Warangal: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిత్యం కలిసిమెలిసి ఉండే ప్రజలు పార్టీల పరంగా విడిపోయి తన్నుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మూడో విడత పోలింగ్‌కు ముందు ఇదే తరహా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం, చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు ప్రధాన పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకోవడంతో తండాలో ఉద్రిక్తత […]

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Telangana: రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ముగిసిన ప్రచారం!
Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్..
Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత బిగ్ బాంబ్ పేల్చారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్పష్టంచేశారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణకు తాను ఏం చేయదలచుకున్నానో స్పష్టంగా వివరించారు. ఎటువంటి తెలంగాణ తాను కావాలని కోరుకుంటున్నానో కూడా చెప్పారు.కవిత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఫ్యామిలీలో […]

Top 20 News Today: ఉపాధి హామీ చట్టం రద్దు? కేంద్రం కొత్త చట్టం యోచన.. కోటి సంతకాలతో వైసీపీ పోరు.. 

Big Stories

×