E-Paper
Advertisement
Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

1. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు రావాలి- సీఎం రేవంత్ ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. 2. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల […]

Top 20 News Today: సీనియర్ల చిత్రహింసలు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్
Top 20 News Today: కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ముమ్మరం, ఆరు నెలల బాబును చంపి.. తల్లి ఆత్మహత్య
CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్
Top 20 News Today: భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, పుట్టిన రోజు నాడే ఆత్మహత్య
Fire Accident: ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు..
Telangana: విద్యార్థులకు అలర్ట్..!  నేడు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్..
Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీ కథ రివర్స్! గెలిచేది ఎవరంటే?
Mahesh Kumar Goud: పీసీసీ ప్రెసిడెంట్‌గా ఐ యామ్ హ్యాపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు డోఖా లేదు: మహేష్ కుమార్ గౌడ్
Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

1. వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డు- అంబటి ఫైర్.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి మంత్రులు ములుగు […]

Vemulawada Rajanna Temple: వేములవాడ రాజన్న దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..
Top 20 News Today: బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు, మహిళపై టీచర్ దాడి
Winter Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Top 20 News Today: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు

Big Stories

×