E-Paper
Advertisement
Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్
CM Revanth Reddy: కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

1. మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రానున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు […]

Top 20 News Today: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష రద్దు, iBOMMA రవిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: సి.కళ్యాణ్,
Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక జల వివాదాలపై చర్చించారు. రెండు ప్రధాన అంశాలపై కేంద్రం తక్షణ జోక్యం కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ రూపంలో నిర్మాణం చేపట్టినా ప్రాజెక్టును ప్రతిఘటిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర […]

2016 Group-2: గ్రూప్-2 అభ్యర్థులకు షాకింగ్ న్యూస్.. 2016 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు.. NEXT ఏంటి?
Congress DCC Presidentship: డీసీసీ పదవుల కోసం.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
MeeSeva services on WhatsApp: వాట్సాప్‌లో ‘మీ సేవ’ సేవ.. కేవలం వాయిస్ కమాండ్‌తో సేవలు
Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్
Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

1. ఎమ్మెల్యేల పిటిషన్లకు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు. 2. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని […]

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్..  భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

1. సీఐఐ సదస్సు విజయ‌వంతం-ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్ సీఐఐ సదస్సు విజయ‌వంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబ‌డ్డుల‌కు పెద్ద పీట‌ వేస్తుంద‌న్నారు శివ‌నాథ్. 2. సౌదీ బస్సు ప్రమాదం పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ […]

Top 20 News Today: కార్తీకమాసంలో ఆఖరి సోమవారం కావడంతో.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

1. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు […]

Jubilee Hills Bypoll: ఎమ్మెల్యే పదవికి  దానం, కడియం రాజీనామా!

Big Stories

×