BigTV English
Advertisement

Kamareddy News: కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత.. నలుగురి పరిస్థితి విషమం..

Kamareddy News: కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత.. నలుగురి పరిస్థితి విషమం..

Adulterated Toddy Issue Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.


వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు చాలా మంది కల్లు తాగారు. అయితే అది కల్తీ కల్లు కావడంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వెంటనే స్థానికులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మంది మతి స్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్నారు. బాధిత వ్యక్తుల్లో నలుగురి పరిస్థితి విషయం ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!


గ్రామంలో కల్లు తాగిన అందరూ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వెంటనే గ్రామస్థులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నత అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: BEL Jobs: హైదరాబాద్, బెల్‌లో ఉద్యోగాలు.. మంచి సాలరీ, ఇంకా 2 రోజులే గడువు

ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×