E-Paper
Advertisement

Kamareddy News: కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత.. నలుగురి పరిస్థితి విషమం..

Kamareddy News: కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత.. నలుగురి పరిస్థితి విషమం..

Adulterated Toddy Issue Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు చాలా మంది కల్లు తాగారు. అయితే అది కల్తీ కల్లు కావడంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వెంటనే స్థానికులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మంది మతి స్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్నారు. బాధిత వ్యక్తుల్లో నలుగురి పరిస్థితి విషయం ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!

గ్రామంలో కల్లు తాగిన అందరూ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వెంటనే గ్రామస్థులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నత అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: BEL Jobs: హైదరాబాద్, బెల్‌లో ఉద్యోగాలు.. మంచి సాలరీ, ఇంకా 2 రోజులే గడువు

ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×