E-Paper
Advertisement

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఎందుకంటే?

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఎందుకంటే?
Advertisement

MLC Kavitha: తెలంగాణలో ఆర్టీసీ బస్సు పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి దిగారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వెంటనే పెంచిన బస్సు పాస్ ధరలను ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని అన్నారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని ఆమె మండిపడ్డారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని అన్నారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ.300 పైగా భారం పడుతుందని చెప్పారు.  అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడిందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష, యాస అంటే అవహేళనగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు తెలంగాణ యాస లేకపోతే సినిమా హిట్ అవ్వట్లేదు. ఇప్పుడున్న CM కనీసం జై తెలంగాణ అన్న నినాదం చెయ్యలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గురించి మన భాష, యాస గురించి ప్రపంచానికి తెలియజేశారు. రానున్న రోజుల్లో బోనాల పండగ సందర్భంగా ప్రతి బోనం మీద జై తెలంగాణ నినాదాన్ని రాయాలి. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే బదులు జై తెలంగాణ అనాలి. తెలంగాణ జాగృతి, తెలంగాణ లో జరిగే అన్ని అన్ని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంది. RTC టికెట్స్ ధరల పెంపు సాధారణ ప్రజల మీద మరింత భారం పడే విధంగా ఉంది. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’ అని అమె చెప్పారు.

ALSO READ: Telangana : భట్టికి హోం? వివేక్‌కు పవర్‌ఫుల్ పోస్ట్! మార్పు మంచికే!

Advertisement

పెంచిన ఆర్టీసీ ఛార్జీల విషయంపై ప్రభుత్వం పున: పరిశీలించాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. కవిత అరెస్ట్ ను తెలంగాణ జాగృతి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×