E-Paper
Advertisement

CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్(Vikarabad) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హెలికాప్టర్ ద్వారా అనంతగిరి హిల్స్ చేరుకుంటారు.హరిత రిసార్ట్స్‌ వేదికగా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించనున్నారు.

Also Read: Toll Plaza: టోల్ గేట్ల వద్ద డిజిటల్ విప్లవం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

ట్రాఫిక్ ఆంక్షలు..

Advertisement

రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంపై ఈ శిక్షణా తరగతుల్లో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్(Hyderabada) కు రానున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతగిరి హిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, హరిత రిసార్ట్స్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో సంతోషం నెలకొన్నది.

Also Read: TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×