BigTV English
Advertisement

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. అందుకోసమేనా.?

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. అందుకోసమేనా.?

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.


ALSO READ: CM Revanth Reddy: మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్..

హస్తం పార్టీలో ఇప్పటికే పలువరు కీలక నేతలతో ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఎవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది పదవుల కోసం హస్తినకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.


ALSO READ: BOI Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.1,20,000.. ఎలా సెలెక్ట్ చేస్తారంటే..?

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తుది జాబితాపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×