E-Paper
Advertisement

IAS officers: రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

IAS officers: రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Advertisement

IAS officers: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో ప్రస్తుతం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్సీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు..

Advertisement

అడిషన్ ఎస్సీగా పదోన్నతులు కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే స్థానంలో  కొనసాగాలని తెలిపింది.  వేములవాడలో ఏఎస్పీగా పనిచేస్తున్నశేషాద్రిని రెడ్డిని అదే స్థానంలో అడిషనల్‌ ఎస్పీగా, బైంసాలో ఉన్న అవినాష్ కుమార్‌ ను, ఏటూరునాగారంలో ఏఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను, భువనగిరిలో ఉన్న కంకణాల రాహుల్ రెడ్డిని, ఉట్నూర్‌ లో ఏఎస్పీగా పనిచేస్తున్నకాజల్ సింగ్‌కు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ: Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Advertisement

రెండు రోజుల క్రితం కూడా…?

రెండు రోజుల క్రితం కూడా తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఐదుగురు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీస్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

ALSO READ: Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×