E-Paper
Advertisement

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..
Advertisement

Rayadurgam Land Auction: హైదరాబాద్ భూముల ధరలు మరోమారు రికార్డును తిరగరాశాయి. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గం పరిధిలోని పాన్‌మక్తాలో సర్వే నంబర్‌ 83/1 (Plot No.1)లోని 5.25 ఎకరాల భూమికి వేలం వేయగా.. ఈ ధర వచ్చింది. ఎకరాకి రూ.264 కోట్ల చొప్పున లెక్కగడితే మెుత్తం భూమి ఏకంగా రూ.1,386 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

Also Read: ‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

Advertisement

రాయదుర్గంలోని ఈ అత్యంత విలువైన స్థలాన్ని ‘ఎంఎస్ఎన్ రియల్టీస్’ సంస్థ దక్కించుకుంది. ఈ భూమిని తగ్గించుకునేందుకు వేలంలో ఎంతో మంది పోటీ పడగా.. చివరకు అధిక ధర చెల్లించి ఈ సంస్థ సొంతం చేసుకోవడం గమనార్హం. రాయదుర్గంలోని భూములకు ఈ స్థాయి ధర లభించడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

Tags

Related News

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తే ఎలా.. సురేఖ కూతురిపై కాంగ్రెస్ నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×