E-Paper
Advertisement

Dasoju Sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన కేసీఆర్

Dasoju Sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన కేసీఆర్

Dasoju Sravan: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుయనుంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కిన విషయం తెలిసిందే.

ALSO READ: NIRDPR Recruitment: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం.. దరఖాస్తుకు చివరి డేట్ ఇదే భయ్యా..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీ నుండి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందునుంచి వినిపించాయి. అంచనాల ప్రకారమే దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. వాటిలో ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఏఐసీసీ హైకమాండ్ ప్రకటించింది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×