Free Cool Drinks: జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ప్రధాన రహదారిలో ఓ సఘటన కీలకంగా మారింది. మెట్పల్లి రహదారిలొ ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో కూల్ డ్రింక్స్ కోసం జనాలు రోడ్లపై ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత తోపుటాట జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి అవాంచనీయ. ప్రాణ నష్ట్రాలు జరగలేదు. అయితే ఇక వివరాల్లొకి వెలితే ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలోని మెట్ పట్టి ప్రధాన రహదారిలో ఓ నిండు లారీతో వచ్చి ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేసారు. దీంతో కూల్ డ్రింక్ర్ కోసం జనాలు ఎగబడ్డారు. మెట్ పల్లిలోని ఓ ప్రధాన రహదారిలో రోడ్డు పక్కకు నిండుగా ఉన్న కూల్ డ్రింక్స్ లోడుతో వచ్చి అక్కడి ప్రాంత జనాలందరికి ఉచితంగా పంచారు. దీంతో ఆ ప్రదేశ మంతా కొద్ది సేపు తోపుటాట జరిగింది. కూల్ డ్రింక్స్ కోసం జనాలు ఎగబడి ఓకరిపై ఓకరు తోపులాడుకున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Also read: విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?
ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేయండంతో అక్కడ కొంత మంది వ్యక్తులకు అనుమానం వచ్చింది. అసలు ఉచితంగా ఏందుకు పంపిణీ చేస్తున్నారన కొందరు వ్యక్తులు బాటిల్ను పరిశీలించి దానిపై ఉన్న తేదీని పరీక్షించారు. దీంతో అసలు వాస్తవం బైటపడింది. తీరా చూస్తే ఉచితంగా పంపిణీ చేసే కుల్ డ్రింక్స్ ఇంకొన్ని రోజుల్లో కాలం చెల్లిపోయేవని తేలింది. దీంతో అక్కడ కొంత మంది వ్యక్తులు అవాక్కయ్యారు. అసలు విషయం ఇదా అంటూ వాపోయారు. మరికొన్ని రోజుల్లో కాలం చెల్లిపోతాయి కాబట్టి వీటిని అప్పటివరకు సేల్ చేయలేక ఫ్రీగా పంచిపెట్టారా లేదా వాటిని వృదాచేయండం ఇష్టంలేక పంచిపెట్టారో చూడాలి. మోత్తానికైతే ఫ్రీ కూల్ డ్రింగ్ర్ అసలు కథ బైటపడింది.
Also read: పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?