E-Paper
Advertisement

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..
Advertisement

Konda Surekha : మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వచ్చారు. మీటింగ్ హాలులోకి వెళుతుండగా కళ్లు తిరిగి పడిపోయారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వైద్యులను పిలిపించారు. డాక్టర్లు చెక్ చేసి.. లో బీపీ, లో షుగర్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. సెక్రటేరియట్‌లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌ ఆమెకు ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత ఆహారం తీసుకోవడంతో కొండా సురేఖ తేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. కేబినెట్‌ మీటింగ్‌కు తిరిగి హాజరయ్యారు. మంత్రి మండలి సమావేశం ముగిశాక హాస్పిటల్‌కు వెళతారని తెలుస్తోంది.

Advertisement

సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.  మంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×