Siddipet Crime: సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన రజిత అనే మహిళ డబ్బు కోసం తన మైనర్ కొడుకును కిల్లర్గా మార్చింది. దీనికోసం కొడుకు బలంగా తయారయ్యేందుకు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది. అనంతరం ఇద్దరి మహిళలను హత్య చేయించి, వారి నగలు దోచుకొని మృతదేహాలను పెట్రోల్తో తగలబెట్టింది.
ఈ సంఘటనను సగం కాలిన మృతదేహలు లభించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనకు కారనమైన వ్యక్తులను CC విజువల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకొని వీరిపై కేసు నమోదు చేశారు. అయితే మహిళలకు టార్గెట్ చేస్తూ వారివద్ద ఉన్న బంగారాన్ని దొంగిలించి వారిని ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి తరలించి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తెచ్చి వారిని కాల్చివేసేవాడని పోలీసులు తెలిపారు.
Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!
అయితే పోలీసుల విచారణలో ఓ ఒద్దరు మహిళల వద్ద బంగారాన్ని దొంగిలించి వారిని పెట్రోల్ పోసి నిప్పంటించేవారు. ఈ క్రమంలో మహిళలను హత్యచేసిన రాత్రి వారిని తగులబెట్టే సమయంలో వర్షం రావడంవలన మహిళల మోహలు కాలకుండా సగమే కాలిపోవడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని గుర్తించి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీ ఆదారంగా నిందితులైన తల్లి, మైనర్ కొడుకును అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు.
డబ్బు కోసం కొడుకును క్రిమినల్గా మార్చిన తల్లి
TG: సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన రజిత (38) డబ్బు కోసం తన మైనర్ కొడుకును కిల్లర్గా మార్చింది. కొడుకు బలంగా తయారయ్యేందుకు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది. ఇద్దరి మహిళలను హత్య చేయించి, వారి నగలు దోచుకొని మృతదేహాలను పెట్రోల్తో… pic.twitter.com/V0GyvQYHeL
— BigTV APP (@BigtvApp) August 17, 2026
Also Read: ఇన్స్టాలో పోస్ట్లను ముందుగానే షెడ్యూల్ చేయడం ఎలా? సింపుల్ ట్రిక్స్!