E-Paper
Advertisement
మంత్రి పొన్నం ప్రభాకర్ బంపర్ ఆఫర్.. ఇకపై వారికి కూడా ఉపాధి గ్యారంటీ!
మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం? కవిత లేవనెత్తిన కీలక అభ్యంతరాలు ఇవే!
KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?

KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?

KCR: కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెప్పేసిన జీవన్‌రెడ్డి దారి ఎటు? ఆయన్ని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ ఎందుకు పిలిపించారు? కేవలం లంచ్‌కి పిలిచినా దాని వెనుక మతలబు ఏంటి? సీనియర్ నేతకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. జీవన్‌రెడ్డిని లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి. ఆయనతో కొన్నాళ్లుగా మంతనాలు జరుపుతోంది బీఆర్ఎస్. పార్టీ నుంచి ఆయన […]

హైదరాబాద్ కాదు.. ఇది ‘కల్తీ’ సిటీ.. MLC అంజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
రంగారెడ్డి కాంగ్రెస్‌లో మార్పు మొదలైందా.. PAC భేటీలో అసలేం జరిగింది?
బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్‌కంపాటిబుల్ […]

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

Delhi: హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు బయలుదేరారు. శుక్రవారం మద్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులోని సభ్యులంతా హాజరవుతున్నారు. వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, రామోదర్ రాజనర్సింహా, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ […]

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు భవిష్యత్తు, పునరుద్ధరణ పనులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలను తూచా […]

Jeevan Reddy: బీఆర్ఎస్‌లోకి వెళ్లి ఏం సాధిస్తావ్..? కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది!
స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

Cabinet Expansion: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత లేకపోవడం గమానర్హం. అయితే ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ పరిధిలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపొందారు. కానీ మేడ్చల్ జిల్లాలో ఒక్క స్థానం గెలువలేక పొగా రంగారెడ్డి జిల్లాలో పేరుకు మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ రెండు అసెంబ్లీ స్థానాలు […]

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ!
ఐదేళ్లుగా నిద్రపోతున్న వ్యవసాయ శాఖ.. ఆటకెక్కిన భూసార పరీక్షలు
మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!

మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!

Transgender Protest: స్వేచ్ఛ బ్యూరో: ట్రాన్స్ జెండర్లుగా మమ్మల్ని గుర్తించేందుకు‌ ప్రధాని మోడీ ప్రభుత్వం మా‌బట్టలు విప్పిస్తుందా అంటూ పలువురు ట్రాన్స్ జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాన్స్ జెండర్ల గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన చట్టాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్ జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టం తమకు అనుకూలంగా లేవన్నారు. చట్టాన్ని […]

డీ లిమిటేషన్‌తో ఉమ్మడి ఖమ్మంలో మరో మూడు సీట్లకు చోటు.. అవి ఇవే..?

Big Stories

Advertisement
×