BigTV English
Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో

Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో

జీవితంలో వ‌చ్చే చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే కొంత‌మంది ఆత్మ‌హ‌త్య వ‌ర‌కూ వెళుతుంటారు. ఏ స‌మ‌స్య అయినా కాస్త ఆలోచిస్తే ప‌రిష్కారం అవుతుంది. కానీ అలా ఆలోచించ‌కుండా తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటుంటారు. అయితే భూమిపై బ్ర‌త‌కాలని రాసి పెట్టి ఉంటే ఏం జ‌రిగినా చ‌నిపోర‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అలా రాసి పెట్టి ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదో ఒక ర‌కంగా బతికి బ‌య‌ట‌ప‌డ‌తారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి భ‌ద్రాచ‌లంలో చోటు చేసుకుంది. ఓ […]

Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య అభివృద్ధి ప‌నుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య కాంప్లెక్స్ విస్త‌ర‌ణ‌, భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అధునాత‌న స‌దుపాయాల‌కు రూ.76 కోట్లు కేటాయించారు. ఆల‌యం నుండి మూల‌వాగు బ్రిడ్జి వ‌ర‌కు రోడ్ల విస్త‌ర‌ణ‌కు రూ.47.85 కోట్లు కేటాయించారు. మూల‌వాగులోని బ‌తుక‌మ్మ తెప్ప నుండి జ‌గిత్యాల క‌మాన్ జంక్ష‌న్ వ‌ర‌కు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించారు. Also read: ఫ్యాన్‌ పార్టీలో అంతర్గత కలహాలా? […]

HYDRA Demolish: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా, అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Chakradhar Goud: హ‌రీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడు..కాంగ్రెస్ నేత సంచల‌న వ్యాఖ్య‌లు

Chakradhar Goud: హ‌రీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడు..కాంగ్రెస్ నేత సంచల‌న వ్యాఖ్య‌లు

Chakradhar Goud: రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఒక్కొక్క‌రిగా బీఆర్ఎస్ నేత‌ల పేర్లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పోలీసులు ఈ కేసులో విచార‌ణ వేగ‌వంతం చేశారు. ఒక్కొక్కొరిగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల‌ను, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారిని విచారిస్తున్నారు. దీంతో బ‌డా నాయ‌కుల నుండి చోటా నేత‌ల వ‌ర‌కు ప‌లురురి పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప‌లువురు అధికారులు సైతం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. Also read: ప‌వ‌న్ ను క‌లిసిన త‌ర‌వాతే వెళ‌తా.. మంగ‌ళ‌గిరి రోడ్డుపై […]

Samagra Kutumba Survey: స‌క్సెస్ ఫుల్ గా ఇంటింటి స‌ర్వే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌శాతం అయిందంటే?
BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ బ్యాన్, ఏం చేసింది?
Group 3 Exams: నిండు గర్భిణీ.. 5 రోజుల్లో కాన్పు.. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. అసలు ఏం జరిగిందంటే?
BRS Venkateshwarlu: బీఆర్ఎస్ కు షాకిచ్చిన మాజీ ఎమ్మేల్యే.. కొనసాగడం కష్టమంటూ ప్రకటన
Pawan Kalyan for BJP: మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. బీజేపీ ప్లాన్ అదేనా.. ఆ కామెంట్స్ కలిసి వచ్చేనా?
TG Electronic Vehicle policy: ఏడాదికి రూ.లక్ష ఆదా.. ఆ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. డోంట్ మిస్!
Lady Aghori: మధిరలో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. అక్కడ ఎవరిని కలిశారో తెలిస్తే.. షాక్ కావాల్సిందే!
Cm Revanth Reddy: కిష‌న్ రెడ్డిని బీజేపీ వాడుకుంటోంది.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Cm Revanth Reddy: కిష‌న్ రెడ్డిని బీజేపీ వాడుకుంటోంది.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Cm Revanth Reddy:  బీజేపీ నేత‌ల బ‌స్తీ నిద్ర‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… కిష‌న్ రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. స‌బ‌ర్మ‌తి ప్ర‌క్షాళ‌న‌పై కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని అడిగారు. స‌బ‌ర్మ‌తి కోసం 15 వేల కుటుంబాల‌ను త‌ర‌లించార‌ని చెప్పారు. గుజ‌రాత్ రాష్ట్రాన్ని దేశానికి మోడ‌ల్, దేశానికి ఆద‌ర్శం అంటున్నార‌ని మ‌రి మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. Also read: సీఎం ప్రోగ్రెస్ […]

CM Revanth Reddy: సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ – ఈ వారం మరిన్ని కీలక నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ విజన్ అదుర్స్ అంతే!
Congress Satires On Bjp: ఒక్క‌రోజు నిద్ర‌తో ఏం సాధిస్తారు? బీజేపీ మూసీ నిద్ర‌పై కాంగ్రెస్ సెటైర్లు!

Congress Satires On Bjp: ఒక్క‌రోజు నిద్ర‌తో ఏం సాధిస్తారు? బీజేపీ మూసీ నిద్ర‌పై కాంగ్రెస్ సెటైర్లు!

Congress Satires On Bjp: బీజేపీ నేత‌లు శ‌నివారం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో మూసీ నిద్ర‌లో పాల్గొన్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేత‌లు బ‌స చేశారు. ఉద‌యం లేచి అక్క‌డి ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌లతో మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సైతం పాల్గొన్నారు. మూసీని సుంద‌రీక‌రించాల‌ని కానీ అక్క‌డ ఇండ్ల‌ను కూల్చివేయ‌వ‌ద్ద‌ని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ న్యూమారుతీ న‌గ‌ర్, స‌త్య న‌గ‌ర్ […]

Big Stories

×