E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Congress vs BRS: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేష్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఆయన బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు, సర్పంచ్ అభ్యర్థులకు పాడి కౌశిక్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని అనిరుధ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు చేతిలో పురుగుల మందు […]

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్..
Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌కత్వం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కానికి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు అద్దంప‌డుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌టి, రెండు జిల్లాలు మిన‌హా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. బీఆర్ఎస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉంటాయని భావించిన జిల్లాల్లో సైతం కాంగ్రెస్ స‌త్తాచాటింది. ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన మెజారిటీ అభ్య‌ర్థులు గెలుపొందారు. విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన ఫ‌లితాలు […]

Road Accident: కూకట్‌పల్లిలో విషాదం.. ప్రాణం తీసిన వేగం.. ముక్కలు ముక్కలైన బైక్
Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

Kavitha : 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా.. సీఎం అయ్యాక చేసేది ఇదే : కవిత

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత బిగ్ బాంబ్ పేల్చారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్పష్టంచేశారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణకు తాను ఏం చేయదలచుకున్నానో స్పష్టంగా వివరించారు. ఎటువంటి తెలంగాణ తాను కావాలని కోరుకుంటున్నానో కూడా చెప్పారు.కవిత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఫ్యామిలీలో […]

Hyderabad: తొడల మధ్య రుద్దుకుంటూ.. కూరగాయల అమ్మకం, వ్యాపారి అరెస్ట్
Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..
Road Accident: గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం.. సడన్‌గా బ్రేక్ వేయడంతో…
KTR: ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్‌కు పట్టం.. సర్పంచ్‌లకు అండగా లీగల్ సెల్: కేటీఆర్

KTR: ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్‌కు పట్టం.. సర్పంచ్‌లకు అండగా లీగల్ సెల్: కేటీఆర్

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో రెండు విడతల్లో కలిపి పార్టీ మద్దతుదారులు 83 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. […]

Krishna River Pollution: బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. కృష్ణానది కాలుష్యంపై మంత్రి ఉత్తమ్ సీరియస్.. విచారణకు ఆదేశం

Krishna River Pollution: బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. కృష్ణానది కాలుష్యంపై మంత్రి ఉత్తమ్ సీరియస్.. విచారణకు ఆదేశం

Krishna River Pollution: జిల్లాలోని మఠంపల్లి మండలంలో పవిత్ర కృష్ణానది కలుషితమైన ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నదీ జలాలు రసాయనాలతో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరుపై ‘బిగ్ టీవీ’ ప్రసారం చేసిన కథనానికి మంత్రి తక్షణమే స్పందించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను నదిలో డంప్ […]

Cyber Fraud: ఆన్‌లైన్ బెట్టింగ్ పేరిట రూ. 75 లక్షలు టోకరా.. వాట్సాప్ ద్వారానే యాప్స్ ప్రచారం
Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి..  సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి.. సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Telangana Panchayat Elections: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సీమారిపెట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలుపు మత్తులో విజేత వర్గీయులు ప్రత్యర్థులపై దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సీమారిపెట్‌ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుర్మా పాపయ్య విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పాపయ్య వర్గీయులు, ఓడిపోయిన ప్రత్యర్థి రాజు ఇంటిపైకి ట్రాక్టర్‌తో వెళ్లి వీరంగం సృష్టించారు. “మా మీదే పోటీ చేస్తారా” అంటూ […]

Telangana Panchayat Elections 3rd Phase: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. అక్కడ అందరూ కలిసిపోయారు
Kavitha: మమ్మల్ని దారుణంగా చూశారు.. ఆ రోజు ఇదే జరిగింది? కీలక విషయాలు వెల్లడించిన కవిత

Big Stories

×