E-Paper
Advertisement
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అవినీతికి ఆలయంగా మారిందని విమర్శించారు. అభివృద్ధికి తానే అడ్డం పడుతున్నానన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. ‘జగిత్యాలలో నీ రాజ్యమే నడుస్తుంటే, నేను ఎందుకు అడ్డుపడతాను?’ […]

Sampath Kumar: నాపై అసత్య ప్రచారమా? కేటీఆర్, హరీష్ రావులపై సంపత్ కుమార్ ఫైర్
Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెదక్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. పేదవాడి కష్టాలను పట్టించుకోకుండా, కేవలం అదానీ, అంబానీలు బాగుంటే చాలని మోదీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై కుట్ర కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన చారిత్రాత్మక ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర […]

Muncipolls : మున్సిపల్ ఎలక్షన్స్.. రాజకీయ పార్టీలు ఇలా చేస్తే అంతే సంగతులు!

Muncipolls : మున్సిపల్ ఎలక్షన్స్.. రాజకీయ పార్టీలు ఇలా చేస్తే అంతే సంగతులు!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నిన్న సాయంత్రం నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుము తీవ్ర పోటీ నెలకొన్నది. ఎవరికి వారు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలకు […]

KCR : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. రెండోది ఎవరంటే?

KCR : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. రెండోది ఎవరంటే?

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ కేసును ఇంకెంతకాలం సాగదీస్తారని ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ త్వరగా విచారణ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే సిట్ విచారణలో దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. మార్చినెలాఖరులోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సిట్ పర్యవేక్షణ అధికారి సజ్జనార్ దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే […]

Ibrahimpatanam: కనిపెంచినందుకు కానుక ఇదేనా..? ఒకేసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 35 మంది వృద్ధులు!

Ibrahimpatanam: కనిపెంచినందుకు కానుక ఇదేనా..? ఒకేసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 35 మంది వృద్ధులు!

Ibrahimpatanam: నేటి యాంత్రిక జీవనంలో చాలామంది యువత తల్లిదండ్రులను కేవలం ఆస్తిని ఇచ్చే ‘వనరులు’గా మాత్రమే చూస్తున్నారు. కష్టపడి పెంచి, చదువు చెప్పించి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కనుమరుగవుతోంది. ఆస్తులు తమ పేరు మీదకు రాగానే, ముసలివారైన తల్లిదండ్రులను భారంగా భావించడం, వారిని కనీసం పలకరించకపోవడం వంటి ధోరణులు పెచ్చుమీరుతున్నాయి. ప్రేమ, అనురాగం కంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్లనే ఇలాంటి ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన ఘటన […]

Cyber ​​Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ సక్సెస్.. మాజీ జేడీ దంపతులను మోసగించిన బీహార్ ముఠా అరెస్ట్
Medaram Jatara 2026: మొదలైన మేడారం మహా జాతర.. తొలిరోజు పోటెత్తిన భక్తులు
Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ,  గుట్టు విప్పేసినట్టే!
DGP Shivadhar Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల ఉక్కుపాదం.. రూ. 50 వేలకు మించితే పక్కా రశీదు ఉండాలి..!
Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ కుటుంబంలో పంపకాల పంచాయతీ.. ఎంపీ చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు!
KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది. లోక్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన ఈ బృందం, సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను, డాక్యుమెంట్లను ఆయనకు అందజేసింది. అనంతరం లోక్ భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. […]

Jagtial: జగిత్యాల జిల్లాలో జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?
Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×