E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Hyderabad 5K Run Event: రాజ్యాంగ స్ఫూర్తి పై అవగాహనకు 5కే రన్.. ఏక్ నయీ దిశ ఫౌండేషన్ వినూత్న ప్రయత్నం
Kavitha: కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు
Jaggareddy: 140 ఏళ్ల కాంగ్రెస్‌తో.. 40 ఏళ్ల బీజేపీతో పోలికా.. జగ్గారెడ్డి ఫైర్
Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోల్పోయిందని, తమ ఉనికిని కాపాడుకునేందుకు మళ్లీ దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీక్షా దివాస్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రజల సెంటిమెంట్‌ను వాడుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ […]

Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే ఆహార పదార్థాల నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు అనేక స్థానిక యూనిట్ల గిడ్డంగులను కవర్ చేయడం విశేషంగా మారింది. ఈ దాడుల్లో జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జోమాటో, […]

Hyderabad News: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు
Telangana Sarpanch Election: సర్పంచ్ ఎన్నికల వేళ..  పదవి కోసం లక్షల్లో వేలం పాటలు
Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్.. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర […]

Telangana High Court: సిగాచి పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం.. డీఎస్పీ హాజరు కావాలని ఆదేశం
MLA Arekapudi Gandhi: అయ్యప్ప సోసైటిలో గుడివాడ అలంకార్‌ రెస్టారెంట్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

MLA Arekapudi Gandhi: అయ్యప్ప సోసైటిలో గుడివాడ అలంకార్‌ రెస్టారెంట్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

MLA Arekapudi Gandhi: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ లోని గుడివాడ అలంకార్ రెస్టారెంట్‌ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా పాల్గొన్ని రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే, బైరెడ్డి సిద్ధార్థ్‌తో కలిసి ప్రేమ్‌ కుమార్‌, రెస్టారెంట్‌ ఎండీ మీనాకుమారిలు కూడా రెస్టారెంట్‌ ప్రారంభించారు.  గుడివాడ అలంకపూర్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్‌ ద్వారా నగరంలో సుమారు […]

Earthquake: వికారాబాద్ జిల్లాలో కంపించిన భూమి.. భయాందోళనలో జనాలు
Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటన
Ponnam Prabhakar: బీసీల రిజర్వేషన్ల విషయంలో తగ్గేదేలే.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×