E-Paper
Advertisement
Gig Workers: గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భద్రత.. చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
Jubilee Hills Bypoll: రంగంలోకి కేసీఆర్.. రాష్ట్ర స్థాయిలో ప్రక్షాళన
GHMC: గ్రేటర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెరిగిన కాంగ్రెస్ బలం
Chinta Prabhaker: ఆమె ఒక రాక్షసి, పార్టీకి పట్టిన శని అంటూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
Telangana Cabinet: సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?

Telangana Cabinet: సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 నెలలుగా పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ రెండో […]

BRS: జూబ్లీహిల్స్‌లో దారుణ ఓటమి.. హైదరాబాద్‌లో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్

BRS: జూబ్లీహిల్స్‌లో దారుణ ఓటమి.. హైదరాబాద్‌లో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్

BRS: తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా బీఆర్‌ఎస్‌ కు వరుసగా ఎదురవుతున్న ఓటములు, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పట్టు కోల్పోతోందా అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని, నగరంలో తన బలాన్ని నిరూపించుకున్న బీఆర్‌ఎస్‌కు, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఎదురైన పరాజయాలు పెద్ద […]

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, పోలీసులకు గాయాలు
Etala Rajender: జూబ్లీలో బీజేపీ అందుకే చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈటల సంచలన వ్యాఖ్యలు
Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ
Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి సహాయక చర్యల నిమిత్తం, సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ […]

Putta Sudhaker: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్!
Congress: తెలంగాణలో ఓట్ చోరీ జరిగింది.. రేపటి నుంచే సంతకాల సేకరణ చేపడుతాం: టీపీసీసీ అధ్యక్షుడు
Hyderabad News: రోడ్డును కబ్జా చేసి.. బాధితులను బెదిరించి, బయటపడిన శ్రీధర్‌రావు బాగోతం
Saudi Bus Accident: 43లో 42 మంది చనిపోయారు.. అతనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు!

Big Stories

Advertisement
×