E-Paper
Advertisement
వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన
దౌల్తాబాద్ తహసీల్దార్ తీరుపై న్యాయవాదుల ధ్వజం
ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ లాగుల గురించే మాట్లాడుతున్నారని.. వారిద్దరికీ వాటిపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. రైతు […]

కాళేశ్వరం నిధులతో కూతురి పెళ్లి.. చిక్కుల్లో రిటైర్డ్ ఐఏఎస్.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు!
గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం […]

రాష్ట్రాన్ని లూటీ చేసిందే కేసీఆర్.. ఇప్పుడేమో పెద్దపెద్ద మాటలు, రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
కేసీఆర్‌ స్పీచ్‌కు వచ్చిన వ్యూస్ 36 లక్షలు.. అదే సీఎం రేవంత్‌కు 4 లక్షలు, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలను ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సచివాలయంలో అన్ని యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలను విననుంది. మంత్రి పొన్నం ఏమన్నారంటే.. […]

కాళేశ్వరం విచారణపై కేంద్రం డ్రామాలు.. 24 గంటల హామీ ఏమైంది?, బండి సంజయ్‌పై ఎంపీ చామల ఫైర్
రైల్వే క్రాసింగ్‌లకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
ఎనీ టైమ్ మేం సిద్ధమే.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు రాంచందర్‌రావు, ఎంపీ అరవింద్ సవాల్
నిద్రపోయిన స్మగ్లర్లకు వరంగల్ పోలీసుల షాక్.. కోట్లాది రూపాయల హాష్ ఆయిల్ పట్టివేత

Big Stories

×