E-Paper
Advertisement
గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ అధిష్టానం ఎట్టకేలకు సంస్థాగతంపై దృష్టిసారించబోతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. కేడర్ కు నేతల మధ్య ఉన్న అంతరాలను సరిద్దబోతుంది. అందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే సమావేశంను వేదికగా మల్చుకోబోతుంది. పార్టీ ఎన్నికల నాటికి ఏయే కార్యక్రమాలు చేపట్టాలి.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించబోతున్నారు. తొలిసారి […]

ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా లేపేస్తే.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో ఊరట లభించేనా? ఓటుకు నోటు కేసుపై సర్వత్రా ఉత్కంఠ
ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క ‘ఆత్మీయ పిలుపు’.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి!
రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ..  హైకోర్టు తీర్పుపై కేబినెట్‌లో చర్చ
కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాన్ని కోర్టు ప్రస్తావించిందే తప్ప కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని న్యాయస్థానం […]

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

Vehicle Testing: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను మరింత పారదర్శకం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు’ (ఏటీఎస్) ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించాలనే లక్ష్యం బాగున్నా, దాని వెనుక జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ. 296 కోట్ల భారీ వ్యయంతో 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పటికీ, టెండర్ల దశలోనే ఈ ప్రాజెక్టు చిక్కుముడి పడింది. ఆటోమేటెడ్‌గా […]

మీ ఇంట్లో ఎంత మంది సీఎంలు అవుతారు హరీష్ రావు?  సామెల్ సూటి ప్రశ్న
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాథమిక హక్కులను సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుండి గడచిన రెండేళ్లుగా అక్రమ కేసులు బనాయిస్తూ లీకులతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా […]

ఆశించిన ఫలితం రాలేదని కవిత కొత్త పార్టీ ప్రకటన: నవీన్ చారి!
పిక్చర్ ఇంకా బాకీ ఉంది.. సంబరపడొద్దు..  BRSకు చామల స్ట్రాంగ్ వార్నింగ్
Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి  పొన్నం విజ్ఞప్తి..  సమ్మె విరమించండి,  4 వారాల్లో కమిటీ నివేదిక

Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి.. సమ్మె విరమించండి, 4 వారాల్లో కమిటీ నివేదిక

Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించాలని కార్మికులకు కోరారు. మరో నాలుగు వారాల్లో కమిటీ నివేదిక వస్తుందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. మరోవైపు గన్ పార్క్ వద్ద ఈ ఉదయం ఆర్టీసీ జేఏసీ నిరసన తెలిపింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు […]

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

KCR-Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అయితే నివేదికపై చర్యలు తీసుకోవద్దని తీర్పు వెళ్లడించింది. న్యాయస్థానం తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌తో‌పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కె జోషిలకు చిన్న ఊరట లభించింది. పీసీ ఘోష్ నివేదికపై కేసీఆర్-హరీష్‌రావులకు స్మాల్ రిలీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుపై దాఖలైన పిటిషన్‌లపై బుధవారం తెలంగాణ హైకోర్టు […]

Big Stories

×