E-Paper
Advertisement
Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?
PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు […]

HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!
GHMC: ఉద్యోగుల రక్తం తాగుతున్న జీహెచ్ఎంసీ తిమింగలాలు.. జీతం కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు.!

GHMC: ఉద్యోగుల రక్తం తాగుతున్న జీహెచ్ఎంసీ తిమింగలాలు.. జీతం కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు.!

GHMC: స్వేచ్చ బ్యూరో: ప్రజల కోసమే పని చేసే వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనూ మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సందర్శన వేళల్లో ప్రజలను కలిసి వారి ఫిర్యాదులను, సమస్యలను స్వీకరిస్తుండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. అన్ని సర్కారు ఆఫీసుల మాదిరిగానే జీహెచ్ఎంసీలో కూడా సామాన్యులు అధికారులను కలిసేందుకు సందర్శన వేళలను కేటాయించారు. ఆ వేళల్లో ఖచ్చితంగా సామాన్య సందర్శకులను కలవాల్సిన అధికారులు విజిటింగ్ వేళలు మెయింటెన్ […]

MGNREGA: ఉపాధి హామీ పనిలో అక్రమాలకు చెక్.. ఇకపై మొత్తం 3 దశల ఫోటోల రూల్..!
BRS Strategy: రాష్ట్రంలో గులాబీ దళం సరికొత్త వ్యూహం.. టార్గెట్ 6 నెలలు..?
మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ
అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర  ఫైర్!
చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

Revanth Reddy: కన్నవారి కడుపుకోత, ఆ పసివాడి నిస్సహాయత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదిలించాయి. అరుదైన జన్యు వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి జీవితంలో తెలంగాణ సీఎం ఆశాదీపం వెలిగించారు. కోట్లాది రూపాయల ఖర్చయ్యే వైద్యానికి మేమున్నామంటూ భరోసానిచ్చి, మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన చిన్నారి ఆర్యాన్ష్ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు సంబంధిత […]

‘దోచుకోవడం, దాచుకోవడం మీ నైజం’.. హరీశ్ రావు ఆరోపణలపై మంత్రి అడ్లూరి సంచలన కౌంటర్!

‘దోచుకోవడం, దాచుకోవడం మీ నైజం’.. హరీశ్ రావు ఆరోపణలపై మంత్రి అడ్లూరి సంచలన కౌంటర్!

Adluri Lakshman: స్వేచ్ఛ బ్యూరో: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ గారితో […]

హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

Revanth Reddy: హైదరాబాద్‌లో హఠాత్తుగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రజలకే కాదు, సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ వాతావరణం వల్ల ప్రయాణంలో అంతరాయం తప్పలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ […]

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

Electoral Roll: స్వేచ్ఛ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ).. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు. […]

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

Big Stories

Advertisement
×