BigTV English
Advertisement
Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటిస్తారు. రూ.6,120 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది. లక్షమంది బహిరంగసభలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నేతలతో హైదరాబాద్ […]

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రైతులు,యువకులు,విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మెదక్‌ జిల్లా పెద్దాపూర్ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రాహుల్ తప్పుపట్టారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలని […]

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు […]

Munugodu Vote Counting : ఉదయం 8గంటల నుంచి లెక్కింపు స్టార్ట్.. మధ్యాహ్నం కల్లా ఫలితం..
PM Modi to Telangana : త్వరలో తెలంగాణకు మోదీ.. పొలిటికల్ హీట్ తప్పదా?
JanaSena: పబ్ ను ముట్టడించిన జనసేన.. తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్?
Munugode by poll : ఐపీఎల్ రేంజ్ బెట్టింగ్!.. మునుగోడు గెలుపు టెన్షన్
DELHI LIQUOR SCAM: అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
BANDI SANJAY: స్క్రిప్ట్ ప్రకారమే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం..కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు

BANDI SANJAY: స్క్రిప్ట్ ప్రకారమే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం..కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు

BANDI SANJAY : తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో కూర్చుని మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ స్క్రిప్టు రాశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే డీజీపీతో సమావేశమై ఫామ్‌హౌస్‌ డ్రామా నడిపించారని‌ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కుమార్తెను కాపాడేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం కేసులో […]

Prakash Raj On Moinabad Farm House Case : సిగ్గులేని బ్రోకర్లు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : ప్రకాష్ రాజ్
Telangana TDP President : టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌.. నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం
Farmhouse mlas : 4+4 గన్‌మెన్లు.. ఆ నలుగురికి టైట్ సెక్యూరిటీ..
Koppula Eshwar: కొప్పులను నెట్టేసిన కేసీఆర్!.. అసలేం జరిగింది? మంత్రి క్లారిటీ..
Telangana Politics : స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా?: బీజేపీ

Big Stories

×