E-Paper
Advertisement
9.9 లక్షల మంది నిరీక్షణకు తెర.. ఎల్లుండే ఇంటర్ ఫలితాలు
నన్ను దేవుడే పంపాడు అన్నా.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం
మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో 42 మంది లొంగుబాటు
Kaleshvaram : సర్కార్ నిర్ణయంపై హరీశ్ రావు వెర్షన్ ఏంటి?

Kaleshvaram : సర్కార్ నిర్ణయంపై హరీశ్ రావు వెర్షన్ ఏంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ నిన్న నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కాంగ్రెస్ హయాంలో వైట్ ఎలిఫెంట్‌లా మారిందని బీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో లక్ష ఎకరాలకు ఈ ప్రాజెక్టు […]

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా కమీషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే ప్రతి జిల్లాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. దానికి సంబంధించిన పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ఎంపీ అరవింద్‌కు  తెలంగాణ జాగృతి చీఫ్ కవిత వార్నింగ్ గడిచిన రెండు సీజన్లలో కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టారని […]

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే  తాజాగా జీవ‌న్ రెడ్డి..  గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే తాజాగా జీవ‌న్ రెడ్డి.. గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..

అవ‌మానించ‌బడ్డామ‌ని కొంద‌రు.. అధికారం కోసం మ‌రికొంద‌రు పార్టీలు మార‌డం స‌హ‌జం. అవ‌త‌ల పార్టీలో చేరిన త‌రువాత గానీ తెల‌వ‌దు వారిచ్చే మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు. అంత‌కు మించిన అవ‌మానం జ‌రిగినా ఏం అన‌లేని ప‌రిస్థితే ఉంటుంది కొన్ని స‌మ‌యాల్లో కొంద‌రికి. కొంద‌రు త‌మ పార్టీలోకి ఆహ్వానించేట‌ప్పుడు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతారు. ఆ త‌రువాత వారిచ్చు మ‌ర్యాద చూస్తూ పారిపోవాల‌నిపిస్తుంది. కానీ ఏమి చేయ‌లేని నిస్స‌హాయ‌త వ‌చ్చేస్తుంది. కొంద‌రు మ‌ళ్లీ పార్టీ జంప్ అవుతారు. కొంద‌రు అందులోనే మ‌న‌లేక మౌనంగా […]

BRS : కొత్త వలసలు సరే.. పాతవారిని ఏం చేస్తారు?
మంత్రి పొన్నం ప్రభాకర్ బంపర్ ఆఫర్.. ఇకపై వారికి కూడా ఉపాధి గ్యారంటీ!
మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం? కవిత లేవనెత్తిన కీలక అభ్యంతరాలు ఇవే!
KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?

KCR: జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ మీటింగ్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేదికగా, పార్టీలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్?

KCR: కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెప్పేసిన జీవన్‌రెడ్డి దారి ఎటు? ఆయన్ని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ ఎందుకు పిలిపించారు? కేవలం లంచ్‌కి పిలిచినా దాని వెనుక మతలబు ఏంటి? సీనియర్ నేతకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. జీవన్‌రెడ్డిని లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి. ఆయనతో కొన్నాళ్లుగా మంతనాలు జరుపుతోంది బీఆర్ఎస్. పార్టీ నుంచి ఆయన […]

హైదరాబాద్ కాదు.. ఇది ‘కల్తీ’ సిటీ.. MLC అంజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
రంగారెడ్డి కాంగ్రెస్‌లో మార్పు మొదలైందా.. PAC భేటీలో అసలేం జరిగింది?
బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్‌కంపాటిబుల్ […]

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

Delhi: హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు బయలుదేరారు. శుక్రవారం మద్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులోని సభ్యులంతా హాజరవుతున్నారు. వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, రామోదర్ రాజనర్సింహా, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ […]

Big Stories

×