E-Paper
Advertisement
Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మైలేజ్ పెంచుకునేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ‘రైతు ఘోష.. బీజేపీ భరోసా’ పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ పొలిటికల్ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని […]

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

Government Reforms: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక పథకాల అమలు గడువు సమీపిస్తుండటంతో జూన్ నెల నుంచి సర్కార్ యంత్రాంగం పరుగు పెట్టనుంది. పరిపాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ బిజీ బిజీ కానున్నారు. విద్యాశాఖలో మార్పులు, సరికొత్త స్కీమ్స్ లైనప్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను […]

సీఎం రేవంత్ రెడ్డికి.. రాంచందర్ రావు బహిరంగ లేఖ..!
అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

Advocate Murder: స్వేచ్ఛ బ్యూరో: సంచలనం సృష్టించిన అడ్వకేట్​ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధాన నిందితుడు కవాడీగూడకు చెందిన వినయ్​ అని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. మాసాబ్​ ట్యాంక్​ ప్రాంతంలో నివాసముంటున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్​ ను శనివారం దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా సీసీ కెమెరాల ఫుటేజీతో నిర్ధారణ అయ్యింది. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు లభించిన […]

మళ్లీ సెంటిమెంట్‌‌తో గెలవాలనుకుంటున్నావా కేటీఆర్.. బీజేపీ గట్టి కౌంటర్..!
పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

Palamuru Project: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పి పాలమూరు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అయితే, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర వ్యాఖ్యలు పాలమూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ […]

Jeevan reddy: ఇదేనా మీ ఆర్ఆర్ ట్యాక్స్?.. సర్కార్ పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
Crop Procurement: విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిపడేసిన మంత్రి తుమ్మల..!
లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్
దౌల్తాబాద్‌లో ఎరువుల దందా.. రైతుల రక్తం తాగుతున్న బ్లాక్ మార్కెట్ గ్యాంగ్!
నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Cotton Prices: పత్తి రైతులకు తీపి కబురు..?

Big Stories

Advertisement
×