E-Paper
Advertisement
సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్​కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి మూడు మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయన్నారు. నాయకులపై, పార్టీపై […]

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల స్వీకరణ అలాగే పరిశీలన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల మీడియాలో వస్తున్న వివిధ రకాల కథనాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ విషయంలో జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నిబంధనల ప్రకారం కార్డులు అందుతాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు అందిన […]

మీ బిడ్డ బెడ్‌రూమ్‌లో ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..!: సీపీ సజ్జనార్
గద్వాల కాంగ్రెస్‌లో ముగ్గురు మొనగాళ్లు.. అందరి చూపు అటువైపే..!
బీఆర్ఎస్ పేరు తుడిపే కుట్ర.. ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్..!
శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది

శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది

Organ Transport: అత్యవసరం కింద ఓ వ్యక్తి కోసం బెంగళూరు నుండి ఉపిరితిత్తులకు సికింద్రాద్‌కి తీసుకున్నారు. అందుకు గాను దీనికోసం ఓ ప్రత్యేక వైద్య బృందంతో శంషాబాద్ విమానాశ్రయం నుండి సికింద్రాబాద్‌కి ఉపిరితిత్తులను తరలించనున్నారు. అయితే ఉపిరి తిత్తులను ప్రత్యేకమైన అంబులెన్స్ ద్వారా తరలించనున్నారు. అందుకుగాను పట్టణంలో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుండి కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో ఒ ప్రత్యేక మైన గ్రీన్ చానల్ అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. Also Read: డ్యూటీలో ఉండి […]

2034 వరకు నేనే ..  అందరి లెక్కలు తేలుస్తా..  ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్
నూతన రైతు డిస్కంలో ప్రాంతీయ చిచ్చు.. సీఎండీ ఆఫీసులో అవమానకర సీన్లు..?
CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం
రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?
రైతు కమీష‌న్‌పై అధికారుల కుట్ర.. 7 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు బంద్..?
హనుమకొండలో తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న కారు!
Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!

Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!

Nagarkurnool: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీలో ఛైర్మన్ తీగల సునేంద్ర అధ్యక్షుతన నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపాలిటీలో ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి రూ.56 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని అన్నారు. అలాగే డ్రైనేజీ పనులకు సంబంధించి రూ.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ.. పైలెట్ రోహిత్ రెడ్డి భవితవ్యంపై రేపే కోర్టు తీర్పు

Big Stories

×