E-Paper
Advertisement
Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Numaish Exhibition : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని సీఎం తెలిపారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని పేర్కొన్నారు. నుమాయిష్‌లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తోడ్పాటు అందిస్తామని […]

CM Revanthreddy : మెట్రో,  ఫార్మా సిటీని రద్దు చేయట్లేదు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..
Sales of chicken and mutton :  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ కుమ్మేశారు..
Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా..  రాజాసింగ్ వార్నింగ్..
Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..
Liquor Sales : ఏరులై పారింది.. తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు..
CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..
YS Sharmila son Marriage: వైఎస్ రాజారెడ్డి పెళ్లి.. ట్వీట్ చేసిన షర్మిల
CM Revanth Reddy : “రైతు- మహిళ-యువత నామ సంవత్సరం..”  సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
Drunk and Drive: రికార్డు స్థాయిల్ డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసుల గుప్పిట్లో వందల వాహనాలు
Newyear Celebrations: గ్రాండ్ గా న్యూఇయర్ కు వెల్ కమ్.. ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ
New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. కావున డిసెంబర్ 31న బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.

CM Revanth reddy :  తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..
Ponnam Prabhakar : కరీంనగర్‌లో  ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. అదిరిపోయే స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్..

Big Stories

Advertisement
×