E-Paper
Advertisement

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం
Advertisement

Bridge Collapsed in Telangana : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. భారీ ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.. సోమ, మంగళవారం మధ్యరాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ.49 కోట్ల బడ్జెట్ లో కిలోమీటరు పొడవున వంతెనను నిర్మించేందుకు 2016లో శంకుస్థాపన చేసింది నాటి ప్రభుత్వం. రెండు జిల్లాల మధ్య రవాణాను మరింత సులభం చేసేందుకు నిర్మించతలపెట్టిన ఈ వంతెనకు శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Advertisement

Also Read : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి.. షాకింగ్ వీడియో!

ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఏదేమైన జనసంచారం ఎక్కువగా ఉండని మధ్యరాత్రి వేళ వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే.. ఏమయ్యుండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.

Tags

Related News

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

Big Stories

Advertisement
×