BigTV English
Advertisement

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువత్తూర్ జిల్లా వానియంబడి.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.


ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఉలుందూరుపేటకు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఎలుమలై ఉన్నారు. మృతుల్లో కోలార్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మహ్మద్‌ నదీమ్‌, వాణియంబడికి చెందిన ప్రైవేట్‌ బస్‌ క్లీనర్‌ మహ్మద్‌ బైరోస్‌ , చిత్తూరు చెందిన అజిత్‌ కుమార్‌ , చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ ఉన్నారు.

అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


.

.

.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×