E-Paper
Advertisement

సాంప్రదాయ న్యూస్ ఛానళ్లకు బిగ్ టీవీ చెక్.. సరికొత్త రికార్డుతో ఎంట్రీ!

సాంప్రదాయ న్యూస్ ఛానళ్లకు బిగ్ టీవీ చెక్.. సరికొత్త రికార్డుతో ఎంట్రీ!
Advertisement

BIG TV Immersive Technology: తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఆదరాభిమానాలు సంపాదించిన బిగ్ టీవీ న్యూస్ ఛానల్.. రీలాంచ్ రూపంలో తిరిగి ప్రజల ముందుకు వచ్చింది. అయితే మీడియాలో ఇన్నాళ్లు ప్రజలు చూస్తూ వస్తున్న వార్తా కథనాలకు భిన్నంగా ఇకపై బిగ్ టీవీలో కొత్త పద్దతిలో ప్రసారాలు ఉండబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘ఇమ్మర్సివ్ టెక్నాలజీ’ (Immersive Technology). ఈ సాంకేతికతతో సమాచారాన్ని ఇచ్చే పద్దతి, ప్రజలు చూసే విధానం బిగ్ టీవీలో పూర్తిగా మారిపోనుంది. అయితే తెలుగు రాష్ట్రాలే గాక ఆసియాలోనే మెుట్టమెుదటి సారిగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న న్యూస్ ఛానెల్ బిగ్ టీవీనే కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోల్లో ఒకటిగా బిగ్ టీవీ నిలిచింది.

Related News

జోగి రమేష్ కోడలి సంచలన ఫిర్యాదు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!

రంగనాథ్ తొలగింపు.. నెక్స్ట్ హైడ్రా కమిషనర్ ఎవరంటే..?

ఒకే ఇంట్లో 83 మంది.. ఈ ‘జంబో ఫ్యామిలీ’ వంటగది చూస్తే షాకవుతారు!

మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ‘బిగ్ టీవీ’ రీలాంచ్.. గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి!

బిగ్ టీవీ గ్రాండ్ రీ-ఎంట్రీ.. ప్రత్యక్ష ప్రసారాలతో మీడియాలో కొత్త శకం ప్రారంభం!

మన్మోహన్ సింగ్ కాలాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రానికి కోమటిరెడ్డి ఘాటు కౌంటర్!

Big Stories

Advertisement
×