BigTV English

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే


Hyderabad:మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివనగర్ కాలనీలో లక్ష్మీ, రాజయ్య దంపతుల రెండవ కొడుకు శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు అడిగాడు. వాళ్లు డబ్బులు లేవని చెప్పడంతో శ్రీనివాస్ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్లను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Woman Arrest: దుబాయ్ నుంచి దర్జాగా.. రూ.12 కోట్లు విలువ చేసే గంజాయి స్మగ్లింగ్, మహిళ అరెస్ట్

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Wife Attack: భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Airport: నిద్రపోయిన సిబ్బంది.. సముద్రంపై విమానం చక్కర్లు

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు

Big Stories

×