BigTV English
Advertisement

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే


Hyderabad:మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివనగర్ కాలనీలో లక్ష్మీ, రాజయ్య దంపతుల రెండవ కొడుకు శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు అడిగాడు. వాళ్లు డబ్బులు లేవని చెప్పడంతో శ్రీనివాస్ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్లను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Big Stories

×