E-Paper
Advertisement

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే
Advertisement

Hyderabad:మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివనగర్ కాలనీలో లక్ష్మీ, రాజయ్య దంపతుల రెండవ కొడుకు శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు అడిగాడు. వాళ్లు డబ్బులు లేవని చెప్పడంతో శ్రీనివాస్ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్లను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×