BigTV English
Advertisement

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన


Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసన్నపల్లికి చెందిన మహేష్(28) తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. తీవ్ర మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


Related News

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Big Stories

×