E-Paper
Advertisement

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన
Advertisement

Advertisement

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసన్నపల్లికి చెందిన మహేష్(28) తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. తీవ్ర మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×