BigTV English

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన


Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసన్నపల్లికి చెందిన మహేష్(28) తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. తీవ్ర మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


Related News

Crime News: ముక్కుకి క్లిప్, నోటికి ప్లాస్టర్.. శ్రావ్యాను చంపింది ఎవరు? అసలు ఏమైంది?

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే

Woman Arrest: దుబాయ్ నుంచి దర్జాగా.. రూ.12 కోట్లు విలువ చేసే గంజాయి స్మగ్లింగ్, మహిళ అరెస్ట్

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Wife Attack: భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

Big Stories

×