E-Paper
Advertisement

Car Accident: మితిమీరిన వేగం.. నడి రోడ్డు పై కారు బోల్తా

Car Accident: మితిమీరిన వేగం.. నడి రోడ్డు పై కారు బోల్తా
Advertisement

Car Accident:  హైదరాబాద్ మెహిదీపట్నం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 40 సమీపంలో శంషాబాద్ నుంచి మోహిదీపట్నం వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రెండు వైపులా హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని  రోడ్డు పై ఉన్న కారును పక్కకు తరలించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాద జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అతి వేగం, అజాగ్రత్తే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటపపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×