E-Paper
Advertisement

బాలినేని-దామచర్ల మధ్య సంధి కుదిరేనా..?

బాలినేని-దామచర్ల మధ్య సంధి కుదిరేనా..?
Advertisement

Ongole Political Row: ఒంగోలులో కూటమి నేతలిద్దరూ ఉప్పు నిప్పుగా మారిపోయారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఒంగోలు గిత్తల్లా పోటిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనానర్దన్‌పై జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాల్లో ఎమ్మెల్యేలకు మామూళ్లు ముడుతున్నాయని విమర్శించారు. మున్సిపాలిటీలో 8 కోట్లు మిస్ అయ్యాయంటూ బాంబు పేల్చారు. కాణిపాకం వెళ్లి ప్రమాణం చేద్దాం రమ్మంటే.. తానూ రెడీ అంటూ అమీతుమీకి సిద్ధమయ్యారు బాలినేని.

పోటీ చేయడానికి నేను సిద్ధం.. బాలినేని

Advertisement

జనసేన లేకుంటే ఒంగోలులో గెలిచేవాడివా అని బాలినేని వేసిన ప్రశ్న.. ఇప్పుడు కూటమి ఐఖ్యతకు మానని గాయాన్ని చేసింది. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయడానికి తాను సిద్ధమని.. దామచర్ల రెడీనా అంటూ బాలినేని ఛాలెంజ్ చేశారు. ఈ ఆరోపణలకు కౌంటరిచ్చిన దామచర్ల.. బాలినేని, వైసీపీ కోసం పనిచేస్తున్నారని ఫైరయ్యారు. ఇలా, కూటమిలో నేతల మధ్య మాటలయుద్ధం.. ఇంకెంత దూరం వెళ్తుంది? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారా?

Tags

Related News

జంతర్ మంతర్ సీన్స్.. రాంచీలో రిపీట్

పొలం మట్టికి కేసులు.. మాఫియాకు గ్రీన్ సిగ్నల్? ఏమిటీ ద్వంద్వ నీతి!

ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ LIVE.. పేద విద్యార్థులకు ఏఐ కోర్సుల్లో చేయూత, సదస్సులో కీలక నిర్ణయాలు

పొలిటికల్ పార్టీలకు విరాళాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. ఢీ కొడతారా?

జగన్ పర్యటనలో ప్రమాదం..

Big Stories

Advertisement
×