BigTV English

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!


Hyderabad: హైదరాబాద్‌లోని నారపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన జాదవ్ సాయితేజ ఇటీవల సిధ్ధార్ధ్ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు. సీనియర్స్ ర్యాగింగ్ అని సాయితేజను బార్‌కి తీసుకొని వెళ్లారు. మద్యం తాగాలని సాయితేజను ఒత్తిడి చేశారు. ఆ రాత్రి మద్యం బిల్లు రూ.10వేలు అయ్యింది. ఈ బిల్లును చెల్లించమని సాయితేజను ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ.. మధు బాయ్స్ హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలికి చేరుకున్నారు. కాలేజి యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.


Related News

Son Kills Parents: తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపిన కొడుకు.. కారణం ఇదే

Woman Arrest: దుబాయ్ నుంచి దర్జాగా.. రూ.12 కోట్లు విలువ చేసే గంజాయి స్మగ్లింగ్, మహిళ అరెస్ట్

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Wife Attack: భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Airport: నిద్రపోయిన సిబ్బంది.. సముద్రంపై విమానం చక్కర్లు

Big Stories

×