E-Paper
Advertisement

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!
Advertisement

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని నారపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన జాదవ్ సాయితేజ ఇటీవల సిధ్ధార్ధ్ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు. సీనియర్స్ ర్యాగింగ్ అని సాయితేజను బార్‌కి తీసుకొని వెళ్లారు. మద్యం తాగాలని సాయితేజను ఒత్తిడి చేశారు. ఆ రాత్రి మద్యం బిల్లు రూ.10వేలు అయ్యింది. ఈ బిల్లును చెల్లించమని సాయితేజను ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ.. మధు బాయ్స్ హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలికి చేరుకున్నారు. కాలేజి యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×