BigTV English
Advertisement

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!

Student Dearth: బార్‌లో రూ.10 వేలు బిల్లు.. ప్రాణం తీసుకున్న విద్యార్థి!


Hyderabad: హైదరాబాద్‌లోని నారపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన జాదవ్ సాయితేజ ఇటీవల సిధ్ధార్ధ్ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు. సీనియర్స్ ర్యాగింగ్ అని సాయితేజను బార్‌కి తీసుకొని వెళ్లారు. మద్యం తాగాలని సాయితేజను ఒత్తిడి చేశారు. ఆ రాత్రి మద్యం బిల్లు రూ.10వేలు అయ్యింది. ఈ బిల్లును చెల్లించమని సాయితేజను ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ.. మధు బాయ్స్ హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలికి చేరుకున్నారు. కాలేజి యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.


Related News

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Big Stories

×