E-Paper
Advertisement

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు

AP Election Results 2024, TDP Alliance win 32 seats in North Andhra: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి ఉత్తరాంధ్ర ఓటర్లు షాకిచ్చారు. ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతోంది. విశాఖను శాసన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ చెప్పినప్పటికీ ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో సైకిల్ జోరు కొనసాగుతోంది. మొత్తం 34 సీట్లకు గాను 32ని టీడీపీ కూటమి గెలుచుకుంది. కేవలం రెండు సీట్లలో అధికార వైసీపీ సరిపెట్టుకుంది. అందులో పాడేరు, అరకు నియోజకవర్గాలున్నాయి.

2019 ఎన్నికల్లో 34 సీట్లకు గాను 28 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కేవలం రెండే రెండు సీట్లకు పరిమితమయ్యింది. శ్రీకాకుళం- 10, విజయనగరం-9 స్థానాల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.

ALSO READ:  ఏడు జిల్లాల్లో ఫ్యాన్‌కి తెగిన రెక్కలు

గతంలో శ్రీకాకుళంలో పది సీట్లకు గాను 8 వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ ఫ్యాన్ పార్టీ ఖాతా ఓపెన్ కాలేదు. గతంలో విజయనగరం జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ, ఈసారి అక్కడ ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఇక విశాఖలో 15 స్థానాలకు 11 గెలుచుకుంది వైసీపీ. ఈసారి పాడేరు, అరకు గెలిచి పరువు దక్కించు కుంది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×