E-Paper
Advertisement

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు
Advertisement

AP Election Results 2024, TDP Alliance win 32 seats in North Andhra: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి ఉత్తరాంధ్ర ఓటర్లు షాకిచ్చారు. ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతోంది. విశాఖను శాసన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ చెప్పినప్పటికీ ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో సైకిల్ జోరు కొనసాగుతోంది. మొత్తం 34 సీట్లకు గాను 32ని టీడీపీ కూటమి గెలుచుకుంది. కేవలం రెండు సీట్లలో అధికార వైసీపీ సరిపెట్టుకుంది. అందులో పాడేరు, అరకు నియోజకవర్గాలున్నాయి.

Advertisement

2019 ఎన్నికల్లో 34 సీట్లకు గాను 28 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కేవలం రెండే రెండు సీట్లకు పరిమితమయ్యింది. శ్రీకాకుళం- 10, విజయనగరం-9 స్థానాల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.

ALSO READ:  ఏడు జిల్లాల్లో ఫ్యాన్‌కి తెగిన రెక్కలు

Advertisement

గతంలో శ్రీకాకుళంలో పది సీట్లకు గాను 8 వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ ఫ్యాన్ పార్టీ ఖాతా ఓపెన్ కాలేదు. గతంలో విజయనగరం జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ, ఈసారి అక్కడ ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఇక విశాఖలో 15 స్థానాలకు 11 గెలుచుకుంది వైసీపీ. ఈసారి పాడేరు, అరకు గెలిచి పరువు దక్కించు కుంది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×